వరంగల్

ప్రజాకూటమికి బ్రహ్మరథం

ఎనభైకి పైగా సీట్లలో విజయదుందుభి వరంగల్‌ అర్బన్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి ప్రభంజనం వీచిందని ప్రజలు ప్రజా కూటమికి బ్రహ్మారథం పట్టారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి …

మహాకూటమి కుట్రలను తిప్పికొట్టాలి

మళ్లీ టిఆర్‌ఎస్‌దే అధికారం అన్న చందూలాల్‌ ములుగు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహాకూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారని, ప్రజలు వారికి గుణపాఠం చెప్పాలని మంతరి చందూలాల్‌ కోరారు. గత ఎన్నికలకు ముందు …

తెరాసదే మళ్లీ విజయం: వినయ్‌

వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఈనెల 7న జరిగే ఎన్నికలలో తెలంగాణ అంతటా తెరాస విజయం సాధించి మరోమారు సీఎంగా కేసీఆర్‌ పగ్గాలు చేపడతారని వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌  …

ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు

కమిషనర్‌ రవీందర్‌ వరంగల్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): ఎన్నికల సమయంలో అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. ప్రశాంత వాతావారణంలో …

కెసిఆర్‌ నాటకాలకు 11న తెర

ప్రచారంలో పొన్నాల లక్ష్మయ్య జనగామ,డిసెంబర3(జ‌నంసాక్షి ): కేసీఆర్‌ నాటకాల రాయుడని, ఒక వైపు ఎంఐఎంను బాహాటంగా సమర్థిస్తూ, మరో వైపు భాజపాతో అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారని సిఎం …

తూర్పు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ వరంగల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా దంపతులు ఎక్కడా అభివృ ద్ధి చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి పరకాలకు …

ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి నేతలు

ప్రజా కూటమితోనే తెలంగాణకు విముక్తి కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు వరంగల్‌,డిసెబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని ప్రజాకూటమి అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. …

గిరిజన చట్టాలను.. మోడీ, కేసీఆర్‌ తుంగలో తొక్కారు

– అధికారంలోకి రాగానే అటవీ హక్కు చట్టాన్ని అమలుచేస్తాం – గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందజేస్తాం – ప్రాజెక్టుల రీడిజైన్‌లతో జేబులు నింపుకోవటమే కేసీఆర్‌ పని – …

మరోసారి కేసీఆర్‌ మాయమాటలు నమ్మకండి

– కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్ల జేబులు నింపారు – టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం భూపాలపల్లి, నవంబర్‌29(జ‌నంసాక్షి) : నాలుగేళ్లలో చేయని కేసీఆర్‌.. మళ్లీ గెలిపిస్తే  చేస్తానని నమ్మబలుకుతున్నారని, …

ఫసల్‌ బీమా యోజనలో వరి,మొక్కజొన్న,వేరుశనగ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తోంది. యాసంగి సాగు చేసే రైతులు తమ పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా …