వరంగల్

ఎర్రబెల్లిని బారీ మెజారీటీతో గెలిపించాలి

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా,,, పాలకుర్తిని అభివృద్దిలో ఆగ్రభాగాన నిలుపుతా.. -మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి సమక్షంలో భారీగా చేరికలు,, -పాలకుర్తిలో ప్రచారం నిర్వహించిన డీబీఆర్‌పీఎస్‌ నాయకులు పాలకుర్తి, …

కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణలో బలిదానాలు

ఇందుకు బాధ్యత ఆ పార్టీదే తెలంగాణ అభివృద్ది కెసిఆర్‌కే సాధ్యం తెలంగాణ గడ్డ నుంచి ఆంధ్రాకు ప్రత్యేక¬దా ప్రకటిస్తారా 26న వరంగల్‌లో సిఎం కెసిఆర్‌ సభలు ఏర్పాట్లను …

నాలుగేళ్లలో రూపురేఖలు మార్చా

  అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగాను కూటమి నేతలకు ఓటుతో బుద్ది చెప్పండి ఓటర్టకు మధుసూధనాచారి పిలుపు భూపాలపల్లి,నవంబర్‌24(జ‌నంసాక్షి): నాలుగున్నరేళ్లలోనే భూపాలపల్లి రూపురేఖలు మార్చానని, మరోమారు అధికారంలోకి …

కారును ఢీకొనే దమ్ము కూటమికి లేదు

ఎవరు వచ్చినా గెలుపు టిఆర్‌ఎస్‌దే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ తాటికొండ రాజయ్య జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): ప్రజలను మోసం చేయడానికి వస్తున్న మాయా కూటమిని చిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్‌ …

నేడు నర్మెటలో గొల్లకురుమల ఆత్మీయసదస్సు

కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): గొల్లకుర్మల ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ అని కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ …

దేశంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి

– ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటేయాలి – గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించండి – పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి – చంద్రబాబు మన …

కెసిఆర్‌ ప్రకటనలో ఆశ్చర్యమేవిూ లేదు

ఎన్నికల తరవాత జరగబోయేది అదే: పొన్నాల జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు ఉందే ఓటమిని అంగీకరించిందని జనగమా కాంగ్రెస్‌ అబ్యర్థి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టిఆర్‌ఎస్‌ …

పిసిహెచ్‌సిల్లో నమోదు చేసుకుంటేనే కిట్‌

  జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మెరుగయ్యాయని గర్భిణులు ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని డీఎంహెచ్‌వో సూచించారు. జిల్లాలోని గ్రావిూణ గర్భిణులు అందరూ తప్పకుండా పీహెచ్‌సీలలో …

ఓర్వలేకనే ఆరోపణలు

ఎన్నికల్లో గుణపాఠం తప్పదు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి):ప్రభుత్వం చేస్తున్న సమగ్రాభవృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ, అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని …

ఓటు హక్కును వినియోగించుకోండి

ఓటు హక్కు పై అవగాహన సదస్సు ఎన్నికల పరిశీలకులు సురేంద్ర సింగ్‌ విూనా వరంగల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): దేశ, రాష్ట్రాల అభివృద్దికి, సరైన నాయకులను ఎన్నుకోవడం ఎంతో కీలకమని, దీనికోసం …