వరంగల్

గొర్రెలకు ఉచితంగా మందుల పంపిణీ

జనగామ,నవంబర్‌29(జ‌నంసాక్షి): ప్రభుత్వం గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి గొర్రెల యూనిట్లను అందజేసిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారులు అన్నారు.  వైటర్నరీ డిస్పెన్సరీలు, ఎల్‌ఎస్‌యూలలో నిండుగా మందులున్నాయని …

మూడు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ జోరు

నేరుగా రంగంలోకి దిగిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో ¬రెత్తుతున్న ప్రచారం జనగామ,నవంబర్‌28(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లినా స్థానిక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పూలమాలలు, మంగళ హారతులు, …

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్‌

నర్సంపేట,నవంబర్‌27(జ‌నంసాక్షి):  ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత అన్నారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆధ్వర్యంలో నర్సంపేటలో మంగళవారం 2కే వాక్‌ …

రామప్పను సందర్శించిన రష్యన్‌ దంపతు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): వెంకటాపురం మండలంలోని పాలంపేటలో ఉన్న ప్రసిద్ద రామప్ప దేవాలయాన్ని రష్యా దేశస్థులు వాల్డిమోర్‌ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక …

మధుసూధనాచారికి మద్దతుగా టిబిజికెఎస్‌ ప్రచారం

  జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ఎంతగానో కృషి చేశారని, అభివృద్ధిని గుర్తించి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి …

మహాకూటమికే కెయూ జెఎసి మద్దతు

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణలో మహాకూటమికే కేయూ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేయూ జేఏసీ నాయకుడు మంద భాస్కర్‌ తెపారు. భూపాలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చరేసిన …

అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం

  మళ్లీ కెసిఆరే సిఎం కానున్నారు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం ప్రచారంలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): గ్రామాల్లో ఎన్నికల సర్వేలు జరిపిన ప్రతీ …

కెసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న కెసిఆర్‌ ప్రచారంలో పొన్నాల విమర్శలు జనగామ,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కేసీఆర్‌.. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని పిసిసి …

బంగారు తెలంగాణ ఏర్పాటు కెసిఆర్‌కే సాధ్యం

  మరోమారు గెలిపించి అభివృద్దికి పాటుపడాలి మహబూబాబాద్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌ నాయక్‌ మహబుబాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజల మనసులో కారు, కేసీఆర్‌ తప్ప, ఎవరూ లేరని మహబూబాబాద్‌ …

ప్రజలకు అందుబాటులో వైద్యసేవలు

వరంగల్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): జిల్లా ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని వరంగల్‌ అర్బన్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అన్నారు. సరైన …