వరంగల్

పట్టభద్ర ఎన్నికల్లో జోరు పెంచిన పార్టీలు

  ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేతలు వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌, బిజెపిలు జోరుపెంచాయి. తమ అభ్యర్థుల తరఫున నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. …

ఉపాధి కూలీలకు వేసవి భత్యం యధాతథం

వరంగల్‌,మార్చి9(జ‌నంసాక్షి):  ఉపాధి హావిూ పథకాన్ని కుదిస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో ఈసారి వేసవి భత్యం అమలుపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక దశలో వేసవి భత్యాన్ని ఎత్తివేయాలని భావించారు. …

వరంగల్ జిల్లాలో నకిలీ నోట్లు చలామణి

వరంగల్ : జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రూ. 1.93 లక్షల నకిలీ నోట్లను …

అన్ని పార్టీల ఎల్పీ నేతలతో రేపు భేటీ

హైదరాబాద్ శాసన సభలో నిన్న జరిగిన పరిణామాలపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ రేపు ఉదయం సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో అన్ని పార్టీల …

అందరికీ విద్య అందరి బాధ్యత

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):  అందరికీ విద్య అందరి బాధ్యతగా సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ఎంపీపీ కె.సుశీల అన్నారు. ఆమె మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఐదో దశ అక్షరాస్యత కార్యక్రమాలపై …

పెట్రోల్‌ ధరల పెంపుపై మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల నిరసన

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి …

పెట్రోల్‌ ధరల పెంపుపై మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల నిరసన

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి): మ్టటెవాడ ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌, సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పిన్నవారి …

చనిపోయిన 4 రోజుల తర్వాత స్వైన్‌ఫ్లొ నిర్దారణ

వరంగల్‌,మార్చి3(జ‌నంసాక్షి):వరంగల్‌ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివనగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు. అతని మృతికి స్వైన్‌ఫ్లొనే కారణమని వైద్యులు …

వరంగల్ కోర్డు వద్ద న్యాయవాదుల నిరసన

వరంగల్: హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్ నాంపల్లి …

వరంగల్‌లో బాలుడిని నిర్భందించిన ఎస్‌ఐ సస్పెండ్‌

వరంగల్‌, మార్చి 2( జ‌నంసాక్షి ) : జిల్లాలోని వర్ధన్నపేట ఎస్‌ఐ కృష్ణకుమార్‌పై సస్పెన్‌షన్‌ వేటు పడింది. చాక్లెట్‌ చోరీ చేశాడనే నెపంతో ఐదో తరగతి చదువుతున్న …