వరంగల్

గిట్టుబాటు ధర అందక మొక్కజొన్న రైతుల ఆందోళన

వరంగల్‌,ఏప్రిల్‌1: వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మళ్లీ మక్కజొన్న రైతు దగా పడ్డాడు. అమ్మకానికి తీసుకుని వచ్చిన సరుకు సరిగా లేదని అధికారులు తిరస్కరసి/-తున్నారని ఆందోళన చెందుతున్నారు. తమకు …

సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి

వరంగల్ (కురివి): సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు …

కేసీఆర్‌ నాలుగుసార్లు వరంగల్‌ వచ్చి ఏం చేశారు : ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 29 : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, …

వరంగల్ కు చేరుకున్న సీఎం కేసీఆర్..

వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం నుండి వరంగల్ జిల్లాకు చేరుకున్నారు. ఆరేపల్లి వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రెండు …

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ ముగ్గురి మృతి

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో తల్లితో సహ ఇద్దరు పిల్లలు మృతి చెందారు. వరంగల్‌- ఖమ్మం ప్రధాన రహదారిపై నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెం …

వరంగల్ జిల్లాలో సామూహిక అత్యాచారం

వరంగల్ : జిల్లాలోని బాలాజీనగర్‌లో దారుణం జరిగింది. రెండో రోజుల్లో పెళ్లి కావాల్సిన యువతిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. కాబోయే భర్తతో ఉండగా అతడిపై …

చేల్పూరు కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్:చేల్పూరు కేటీపీపీలో 500 మె.వా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ వల్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరమ్మతుల కోసం 24 గంటల సమయం పట్టే అవకాశం …

దేవాలయ భూముల స్వాధీనం పెరుమాళ్లకే ఎరుక

వరంగల్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : వరంగల్‌ జిల్లాలో అనేక దేవాలయాల భూములు కబ్‌ంజాకు గురైనా, ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా ఉన్నా పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాల్లో దేవుడి మాన్యాలను కౌలు …

కార్పోరేషన్‌తో అడుగు ముందుకు

వరంగల్‌,మార్చి26 (జ‌నంసాక్షి)  : పెరుగుతున్న జనాభ, ట్రాఫిక్‌కు అనుగుణంగా రోడ్ల మరమత్తు, అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని, అందులో భాగంగానే జాతీయ, అంతర్జాతీయ రోడ్లను మరమత్తు …

త్వరలో పగటిపూట కరెంట్‌: కడియం

వరంగల్‌,మార్చి26  (జ‌నంసాక్షి) :  రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి  అన్నారు.విద్యుత్‌ సమస్య …