వరంగల్

ప్ర‌భుత్వ ఆస్ప్ర‌తిలో డాక్ట‌ర్ల‌ నిర్ల‌ష్యం

ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చి..మధ్యలోనే.. వరంగల్: జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గర్భిణీలకు ఆపరేషన్ కోసం మత్తు మందిచ్చిన డాక్టర్లు తమ డ్యూటీ …

భద్రకాళి ఆలయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు

వరంగల్, మే 8 : జిల్లాలోని చారిత్రక భద్రకాళి దేవస్థానంలో అమ్మవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారికి చందనోత్సవం …

ఏసీబీకి చిక్కిన ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

వరంగల్‌: లంచం తీసుకుంటూ ములుగు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూజ12 వేలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

రఘునాథ్‌పల్లి:హైదరాబాద్‌ వరంగల్‌ ప్రధాన రహదారిలోని రఘునాధ్‌పల్లి బస్టాండ్‌ సమీపంలో సుమో వాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. కేసీఆర్‌ స్వాగతం పలికేందుకు హైదరాబాద్‌ వెళ్తున్న కొంతమంది …

ఏసీబీ వలలో భూసర్వే అధికారి

వరంగల్‌ : కాజీపేటలోని భూసర్వే కార్యాలయంలోపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.2500 లంచం తీసుకుంటుండగా ఎస్‌డీఎం సాయిప్రసాద్‌ను అరెస్టు చేశారు. కేసు …

పంచాయతీ సెక్రటరీ పరీక్షకు ఉచిత శిక్షణ

వరంగల్‌,జనవరి24: పంచాయతీ సెక్రటరీ విఎవో, విఆర్‌వో పరీక్షకు జిల్లాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీబీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో …

మేడారంలో ఆదివాసీ భవన్నిర్మించాలి

వరంగల్‌,జనవరి24: ఆదివాసీల కోసం మేడారం జాతర ప్రాంగణంలో ఆదివాసీ భవన్‌ను నిర్మించాలని పలు ఆదివాసీ సంఘాలు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. మేడారంలో గిరిజన యూనివర్సిటిని ఏర్పాటు చేయాలని …

సకాలంలో రుణం చెల్లిస్తే బకాయిలో రాయితీ

వరంగల్‌,జనవరి20: జిల్లాలో 700 మంది రైతులు సుమారు  65 కోట్ల రూపాయల దీర్ఘకాలిక రుణాలు పొంది బకాయి దారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్కువుగా 5 లక్షల రూపాయలకు …

దేవాలయ భూములు స్వాధీనం చేసుకోవాలి

వరంగల్‌,జనవరి16: తెలంగాణ ప్రాంతంలోని దేవాలయాల భూములు 12 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని వీటిని తక్షణం స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ బ్రాహ్మణ వైష్ణవ అర్చక ఐకాస ప్రతినిధులు కోరారు. …

వ్యాగన్‌ పరిశ్ర పనులు చేపట్టాలి

వరంగల్‌,జనవరి16: కాజీపేటలో నిర్మించాలనుకున్న రైల్వే వ్యాగన్‌ పరిశ్రమకు వెంటనే శంకుస్తాపన చేసి పనులు చేపట్టాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నేతలు కోరారు. ఈ మేరకు …