వరంగల్

మద్దతు ధర కల్పించాలంటూ రైతుల ధర్నా

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల వద్ద రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. చిల్లర కాంటాలు ఎత్తివేసి ప్రభుత్వం మద్దతు …

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం

వరంగల్‌ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు …

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర అవతరణ దినోత్సవం

వరంగల్‌ : వరంగల్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అరెస్టుల మధ్య సాగాయి. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అవతరణ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు …

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో దొంగల బీభత్సం

వరంగల్‌ : జిల్లాలోని నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం పగులగొట్టిన దుండగులు ఫైళ్లు చింపివేసి పరారయ్యారు. ఉద్యోగుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు …

ఇల్లు కూలి ఒకరి మృతి

వరంగల్‌ : జిల్లాలోని కరీమాబాద్‌ నగరంలోని ఉర్సు ప్రాంతంలో ఇల్లు కూలి దెడ్డి రాధమ్మ (55) మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె మనుమడు శ్రీతేజ్‌కు గాయాలయ్యాయి. …

బాబు దీక్ష కోసం వేసిన కమిటీ కుట్ర కమిటీ

వరంగల్‌ : చంద్రబాబు నాయుడు ఢిల్లీలో దీక్ష చేస్తాననడంపై టీఆర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. బాబు దీక్షపై వేసిన కమిటీ వ్యూహాత్మక కమిటీ …

జగన్‌ హైదరాబాద్‌లో సభ పెడితే మానుకోట రాళ్లకు పనిచెబుతాం : ఈటెల

వరంగల్‌ : హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌ సభ పెడితే మానుకోట రాళ్లకు పనిచెప్పాల్సి వస్తదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ వైఎస్‌ జగన్‌ను హెచ్చరించారు. వరంగల్‌లో ఆయన …

జగన్‌ సభను అనుమతించొద్దు : గండ్ర

వరంగల్‌ : హైదరాబాద్‌లో జగన్‌ సభకు అనుమతి ఇవ్వొద్దని కాంగ్రెస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగన్‌ సభ నిర్వహిస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను …

ఏఎస్‌ఐపై దాడి చేసి దొంగ పరారీ

వరంగల్‌ : జిల్లాలోని జనగాం బస్టాండ్‌లో ప్రయాణికులు దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.పోలీసులు దొంగను స్టేషన్‌కు తరలిస్తుండగా ఏఎస్‌ఐ, హోంగార్డుపై దాడి చేసి దొంగ పరారయ్యాడు.

టీడీపీ తెలంగాణ నేతలు బాబును నమ్ముకుంటే గంగపాలే :టీఆర్‌ఎస్‌ నేత కడియం

వరంగల్‌ : చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణ టీడీపీ నాయకులు గంగలో మునిగినట్లేనని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి హెచ్చరించారు. నిజంగా ఆ పార్ట్టీ తెలంగాణకు కట్టుబడి …