వరంగల్

గుడుంబా స్థావరాల పై దాడులు

దంతాలపల్లి : మండలం గున్నేపల్లి గ్రామంలో అక్రమ గుడుంబా స్థావరాలపై తొర్రూరు ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 15 లీటర్ల గుడుంబా, 500లీటర్ల  బెల్లం …

కాంగ్రెస్‌కు ఖతం కరో తెలంగాణ హాసిల్‌కరో : హరీష్‌రావు

వరంగల్‌ ,నవంబర్‌21: కాంగ్రెస్‌కు ఖతం కరో  తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ పోరాటం ఉంటుందని టిఆర్‌ఎస్‌ స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ను బొందపెడితే తప్ప ఇక తెలంగాణ రాదని …

ఒంటరి పోరాటమే: టీఆర్‌ఎస్‌ ఇక చర్చల్లేవ్‌.. ఉద్యమమే

తెలంగాణ ప్రాంతంపై సర్కారు వివక్ష వరంగల్‌, నవంబర్‌ 21:రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది. కాంగ్రెస్‌ పార్టీతో ఇక పొత్తులు, చర్చలు …

వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరి పోరు : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఖతం కరో.. తెలంగాణ హాసిల్‌కరో నినాదంతో తమ …

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం : హరీష్‌రావు

వరంగల్‌: రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేశారు. ఇక నుంచి కాంగ్రెస్‌తో చర్చిలు మాని తెలంగాణ కోసం మానుకోట …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: గన్‌పూర్‌ మండలం చేల్పూరులోని కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తెలెత్తింది, ప్లాంట్‌ బాయిలర్‌ ట్యూబ్‌ లీకవడంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. …

వీరభద్రుడి అలయంలో జేసీ అకస్మిక తనిఖీ

కురపి : శ్రీవీరభద్రస్వామి అలయంలో అదివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌ జోస్‌ ఉప కమిషనర్‌ రమేష్‌బాబు అలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం స్వామివారిని …

డెంగీతొ ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతి

వరంగల్‌: హసన్‌పర్తి మండల గుండ్ల సింగారంలో డెంగీ లక్షణాలతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.  దీంతో ఆ కుటుంబంలో విశాధచాయలు అలుముకున్నాయి. గ్రామంలో డెంగీ …

సిబ్బందిపై కేసు నా దృష్టికి రాలేదు : కేయూ వీసీ

వరంగల్‌ : విశ్వవిద్యాలయ సిబ్బందిపై కేసు నమోదు విషయం తన దృష్టికి రాలేదని కేయూ విశ్వవిద్యాలయం వీసీ వెంకటరత్నం అన్నారు. విశ్వవిద్యాలయంలో ఎటువంటి అక్రమాలు జరగలేదని గతంలో …

ధ్రువ పత్రాల కుంభకోణం కేసులో ఏడుగురిపై కేసులు

పరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో సంచలనం సృష్టించిన ధ్రువపత్రాల కుంభకోణంపై పోలిసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సేకరించిన ప్రాథమిక అదారాల ప్రకారం కుంభకోణంతో ప్రమేయమున్న పరీక్షల నియంత్రాణాదికారితో సహ …