వరంగల్

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా

కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.

అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ పట్టుకున్నా గ్రామస్తులు

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్‌ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్‌ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.

ప్రధానోపాధ్యాయుల సమావేశం

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు

పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.

ఉద్రిక్తతకు దారితీసిన విద్యార్థి సంఘాల ఆందోళన

వరంగల్‌: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో ర్యాగింగ్‌ ను ఆరికట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ, …

8.5 మీటరర్లకు చేరుకున్న గోదావరి

వరంగల్‌: ఏటూరునాగరం మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ఉధ్ధృతి క్రమంగా పెరుగుతుంది. ఈ రోజు ఉదయం 6గం. 8.5మీటర్ల నీటమట్టానికి చురుకుంది. అధికారులు అప్రమత్తమై మొదటి …

నర్శింహులుపేట మండలంలో ఉపాధ్యాయలకు సన్మానం

వరంగల్‌: నర్శింహులుపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల, గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు.

గున్నేపల్లిలో పోషకాహార వారోత్సవాలు

నర్శింహులపేట: మండలంలోని గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రాల్లో బుధవారం పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సాముహిక సీమంతాలు చేశారు.

బురదమయంగా మారిన వీధుల్లో వరినాట్లువేసి నిరసన

నర్శింహులపేట:  మండలం గున్నేపల్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో బుధవారం పోషకాహర వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు చేశారు.

మండలంలో ఉపాధ్యాయులకు సన్మానం

నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లి, పెద్దముత్తారం, కుమ్మరికుంట్ల గ్రామాల్లో ఉపాధ్యాయులను విద్యార్థులను ఘనంగా సత్కరించారు.