వరంగల్
ఉప్పోంగిన వాగు-నిలిచిపోయిన వాహనాలు
భూపాలపల్లి: మండలంలోని మూరంచెవాగు ఉప్పోంటంతో పరకాల-భూపాలపల్లి ప్రధాన రహదారిపై సోమవారం అర్ధరాత్రినుంచి మంగళవారం సాయంత్రం వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కోల్ఫిల్లర్పై బోగ్గు పెళ్లలు పడి కార్మికుడి మృతి
భూపాలపల్లి: సింగరేణి డివిజన్లో కాకతీయఖని 1గనిలో ఈ రోజు ముక్క ఆనందం(46) కోల్ఫిల్లర్పై బొగ్గు పెళ్లలు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులున్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
వరంగల్: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటే చేయాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాలల బంద్
వరంగల్: నర్శింహభులపేట మండలంలోని దంతాలపల్లిలో కేంద్ర ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరహించి కళాశాలల బంద్ నిర్వమించారు.
తాజావార్తలు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- మరిన్ని వార్తలు