వరంగల్

మట్టి విగ్రహ గణపతి వినాయక నవరాత్రి ఉత్సవాల కరపత్రవిష్కరణ

జనం సాక్షి: నర్సంపేట స్థానిక పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు శ్రీరాముల కోటేశ్వర్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల మట్టి వినాయక విగ్రహ కరపత్రం ఆవిష్కరణ …

మట్టి వినాయకులనే పూజిద్దాం..

పర్యావరణాన్ని కాపాడుకుందాం – రంగసాయిపేటలో ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి) ప్రతి ఒక్కరం మట్టి వినాయకులనే ప్రతిష్టించి పూజించాలని భద్రకాళి …

హన్మకొండ బ్యూరో

పైల్ నెంబర్ 01 ఫోటో వాడుకోగలరు బాలల సంక్షేమంపై దృష్టి సారించాలి… బాలల హక్కులు కాపాడాలి      – -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హన్మకొండ …

వరంగల్ జిల్లా కు అదనపు అక్రిడిటేషన్ లు మంజూరు చేయండి….

కలెక్టర్ ను కోరిన టీయూడబ్ల్యూజేే, ప్రతినిధి బృందం.. ఫోటో రైటప్: కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తున్న ప్రతినిధి బృందం.. వరంగల్ బ్యూరో ఆగస్టు 29 (జనం …

నాలుగో తరగతి ఉద్యోగి మృతికి కలెక్టర్ సంతాపం…

 దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధికారులు… ఫోటో రైటప్: సంతాపం ప్రకటిస్తున్న అధికారులు.. వరంగల్ బ్యూరో: ఆగస్టు 29 (జనం సాక్షి) వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాలుగో …

సెప్టెంబర్ 3న మెగా రక్తదాన శిబిరం

మోత్కూరు ఆగస్టు 29 జనంసాక్షి : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ యుపిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబర్ …

రసాభాసగా సర్వసభ్య సమావేశం

ఆళ్లపల్లి ఆగస్టు 29 (జనం సాక్షి) రసాభాసగా సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది .ఈ సమావేశం ఎంపీపీ మంజు భార్గవి అధ్యక్షతన నిర్వహించారు .22 శాఖలకు గాను 12 …

*వేములకొండను మండలం గా చేయాలని భారీ ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకులు*

 జనం సాక్షి న్యూస్ ఆగస్టు 29  వలిగొండ  మండల పరిధిలోని వేములకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద గత 36 రోజుల గా వేములకొండను మండల గా ఏర్పాటు …

ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ని కలిసిన రాజేందర్

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 29(జనం సాక్షి)  రాజ్యసభ సభ్యులు ఓబిసి జాతీయ అధ్యక్షులు లక్ష్మన్ ను ఓబీసీ నేత పుప్పాల రాజేందర్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా …

విధి నిర్వహణలో సూపర్వైజర్లు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి: జిఎం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 29( జనం సాక్షి): మణుగూరు పైలెట్ కాలనీ ఎంవిటిసి శిక్షణ కేంద్రం నందు రెండు వారాల పాటు జరిగిన రెండవ బ్యాచ్ ఫ్రంట్ …