వరంగల్

మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి..

 – డిప్యూటీ డీ.ఏం.అండ్.హెచ్.ఓ.డాక్టర్ గోపాల్ రావు వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి)   “వన్ షాపింగ్” మాల్ హనుమకొండ వారి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ డీ.ఏం.అండ్.హెచ్.ఓ. …

పెన్షన్ విద్రోహ దినాన్ని జయప్రదం చేయండి

— టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిలాల్ టేకులపల్లి, ఆగస్టు 30( జనం సాక్షి): ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ …

అంబేద్కర్ పార్కును సందర్చించిన జి ఎం వెంకటేశ్వర రెడ్డి

పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి): మణుగూరు పివి కాలనీలో సింగరేణియుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డా బిఆర్ అంబేడ్కర్ పార్క్ ను సోమవారం రాత్రి ఏరియా …

బాలల సంక్షేమంపై దృష్టి సారించాలి…

బాలల హక్కులు కాపాడాలి      – -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హన్మకొండ బ్యూరో చీఫ్ 30 ఆగస్టు జనంసాక్షి బాలల సంక్షేమంపై దృష్టి సారించి …

ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ గణేష్ ఉత్సవాలు జరగాలి..ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు

శాంతి కమిటీ సమావేశంలో సీపీ, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. సి పి తరుణ్ జోషి హన్మకొండ బ్యూరో చీఫ్ …

నూతన పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన జడ్పీటీసీ,యం పి పి*

కొడకండ్ల,ఆగస్టు 30(జనం సాక్షి )   రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం కొడకండ్ల మండల పరిధిలోని …

మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కడం మండలంలో పర్యటించిన

 నిర్మల్ బ్యూరో, ఆగస్టు30,   యువతీ, యువకులు మావోయిస్టుల మాయలో పడకుండ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ  సిహెచ్.ప్రవీణ్ కుమార్  పేర్కొన్నారు. మంగళవారం కడం మండలంలోని గండిగోపాల్ పూర్, …

కోవా లక్ష్మన్ ను కలిసిన వరంగల్ బిజెపి నేతలు

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 30(జనం సాక్షి) భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ కమిటీ సభ్యులు కోవాల లక్ష్మణ్ మంగళవారం వరంగల్ నగరానికి చెందిన బిజెపి …

వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

నిర్మల్ బ్యూరో, ఆగస్టు30,జనంసాక్షి,,,,   తమ డిమాండ్ల సాధన కోసం సారంగా పూర్ మండల కేంద్రములో 37 రోజులుగా దీక్షలు చేస్తున్న వీఆర్ఏ లకు  మంగళవారం  ఏఐసీసీ కార్యక్రమాల …

ప్రభుత్వ దావఖానలో ఖాళీలు భర్తీ చేసి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

 – వంగల రాగసుధ జనం సాక్షి : నర్సంపేట   పేద మధ్యతరగతి ప్రజల రోగాలను ఆసరా చేసుకుని కొంతమంది వైద్యులు అనుమతి లేకుండానే రోగ నిర్ధారణ …