జాతీయం

ఇటలీ నుంచి భారత్‌ చేరుకున్న ఒక్కొక్క విద్యార్థికి క్షుణ్ణంగా టెస్టులు

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇటలీలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆదేశంలో వైరస్ బారిన పడి వేల సంఖ్యలో మృతి చెందారు. ఇటలీలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుండటంతో …

భారత్‌లోకరోనావైరస్‌ మరణాల సంఖ్య ఏడు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ బారిన పడి గుజరాత్‌లో ఓ 69 ఏళ్ల  వృద్ధుడు మృతి చెందారు. దీంతో భారత్‌లో కరోనావైరస్‌ మరణాల సంఖ్య ఏడుకు చేరింది. ఆదివారం ఒక్క రోజే ఈ …

జనతా కర్ఫ్యూ కొనసాగింపు:మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు 14 గంటల జనతా కర్ఫ్యూ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లకే …

మార్చి 31వ తేదీ వరకు రైళ్లు బంద్‌

ఢిల్లీ: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రైల్వే శాఖ ప్యాసింజర్‌ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకు రైద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ …

 ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతి

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని జరిగిన ఎదురుకాల్పుల్లో 17 మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. శనివారం సుక్మా జిల్లాలోని చింతగుప్ప పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ అనంతరం 17 …

కరోనా వైరస్‌ .. మరొకరి ప్రాణాలను బలి

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ మరొకరి ప్రాణాలను బలితీసుకుంది. వైరస్‌ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తి (63) ఆదివారం మృతిచెందారు. అలాగే బిహార్‌ రాజధాని పట్నాలో ఇటీవల …

తిరుపతిలో గరుడ విగ్రహం సాక్షిగా ఒక్కటైన జంట

కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలోకి భక్తుల రాకపై నిషేధం కొనసాగుతున్నది. కేవలం అర్చకులు మాత్రమే స్వామి వారికి …

యూత్కు మినహాయింపులేదు

డబ్ల్యూహెవో హెచ్చరిక న్యూఢిల్లీ, మార్చి 21(జనంసాక్షి): నోవెల్ కరోనా వైరస్ వల్ల వృద్ధులే ఎక్కువ శాతం చనిపోతున్నారన్నది వాస్తవమే అయినా యువతీయవకుల్ని కూడా ఆ మహమ్మారి పట్టిపీడిస్తున్నట్లు …

కరోనాపై సమర్ధవంతంగా పోరాడాలి

దిల్లీ,మార్చి 21(జనంసాక్షి): నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు యువ రాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ పోరాడిన రీతిలో కరోనా వైరస్ పై యావత్ …

నేడు నిర్ణయ దోషులకు ఉరి

ముంబయి,మార్చి 19(జనంసాక్షి): నిర్భయ దోషుల ఉరితీతకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తిహాడ్ కేంద్ర కారాగారంలో శు క్రవారం ఉదయం 5:30 గంటలకు దోషులను ఉరితీయనున్నారు. ఎట్టకేలకు ముకేశ్ సింగ్, …