జాతీయం

ఒడిషాలో నేటి నీట్‌ పరీక్ష రద్దు

భువనేశ్వర్‌,మే4 (జ‌నంసాక్షి):  ఫొని తుఫానుతో ఒడిశా ప్రాంతం అతలాకుతలమైన కారణంగా ఆదివారం 5వ తేదీన జరగాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌(నీట్‌)ను ఒడిశా రాష్ట్రంలో వాయిదా వేస్తున్నట్లు …

ఐదోదశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం

6న 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ యూపి బరిలో రాజ్‌నాథ్‌, సోనియా,రాహుల్‌, స్మృతి న్యూఢిల్లీ,మే4 (జ‌నంసాక్షి):  ఏడు దశల్లో నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్టపికే నాలుగు విడతల ఎన్నికలు …

హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఏచూరి

హరిద్వార్‌లో పోలీస్‌ కేసు నమోదు హరిద్వార్‌,మే4(జ‌నంసాక్షి):  హిందువులు కూడా హింసా ప్రవృత్తిగలవారేనని, రామాయణ, మహాభారతాల్లో కూడా హింస ఉన్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి …

ఒడిషా తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విలయం

6న మోడీ ఏరియల్‌ సర్వే భువనేశ్వర్‌,మే4(జ‌నంసాక్షి): ఫణి తుపాన్‌ ప్రభావంతో భారీగా దెబ్బతిన్న ఒడిశాలోని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 6వ తేదీన ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. …

తల్లి తరపున లక్నోలో ప్రచారంలో పాల్గొన్న సోనాక్షి సిన్హా

లక్నో,మే4(జ‌నంసాక్షి):లోక్‌ సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు మద్దతుగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారం బాట పడుతున్నారు. ఇప్పుడీ కోవలోకి బాలీవుడ్‌ నటి, శతృఘ్న సిన్హా తనయ …

సైక్లోన్‌ ఫొని తుపాన్‌ను..  సమర్థవంతంగా ఎదుర్కొన్నారు

– భారత వాతావరణ శాఖకు ఐరాస ప్రశంసలు న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : సైక్లోని ఫొని తుఫాన్‌ను భారత వాతావరణ శాఖ సమర్థవంతంగా ఎదుర్కొందని ఐరాసలోని డిజాస్టర్‌ రిస్క్‌ …

24గంట్లలో 12 లక్షల మందిని..  సురక్షిత ప్రాంతాలకు తరలించాం

– ఫొని తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం – ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ భువనేశ్వర్‌, మే4(జ‌నంసాక్షి):  ఫొని తుఫాన్‌ ప్రభావాన్ని మసర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రజలను రక్షించేందుకు అనేక …

ఆప్‌ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ పోటీ

న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్‌ భవానీనాథ్‌ వాల్మికీ …

అఫ్రిది వింత మనిషి

– మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తా – అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చిన బీజేపీ నేత గంభీర్‌ న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : అఫ్రిది ఒక వింత మనిషి …

నర్తించేవాడికి ఓటేయ్యొద్దు 

– ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీ నేత మనోజ్‌ తివారీపై …