జాతీయం

హింసకు హిందువులు అతీతం కాదు

– రామాయణ, మహాభారతాల్లో ఉన్నదంతా హింసే – సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : హిందువులు హింసకు దూరంగా ఉంటారని, వారెప్పుడు …

కాంగ్రెస్‌ సర్జికల్‌ దాడులు చేస్తే.. ఉగ్రవాదులకే తెలియలేదు!

– కనీసం భారతీయులకు కూడా చెప్పలేదు – మేం సర్జికల్‌ దాడి చేస్తే అందరికీ తెలిసింది – రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ జైపూర్‌, మే3(జ‌నంసాక్షి) …

 లోక్‌సభ ఎన్నికల్లో బోగస్‌ ఓటింగ్‌ జరిగింది 

– ఐదుగంటల తర్వాత భారీ ఎత్తున ఓటింగ్‌ నమోదైంది – ఆటైంలో క్యూలో ఎంతమందికి కాల్‌చిట్టీలు ఇచ్చారో రికార్డులు బయట పెట్టాలి – సీఈసీకి ఫిర్యాదు చేసిన …

ప్లాట్‌లను ఖాళీ చేయండి!

– వాటిని వేలంవేసి నిధులు సమకూర్చుకోవాలి – సిబ్బందికి ఎయిరిండియా ఆదేశం న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : సిబ్బందికి కేటాయించిన ఫ్లాట్లను ఖాళీ చేయాల్సిందిగా ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులను …

వైద్యుడి నిర్లక్ష్యం..  90 మందికి హెచ్‌ఐవీ

– వీరిలో 65 మంది పిల్లలు – పాకిస్థాన్‌లో అమానుష సంఘటన కరాచీ, మే3(జ‌నంసాక్షి) : వైద్య వృత్తికే కళంకం తెచ్చాడో ఓ వైద్యుడు.. ప్రాణాలు రక్షించాల్సిన …

ప్రతిపక్షాల రివ్యూ పిటీషన్‌పై.. 

విచారణకు సుప్రీం ఓకే – వచ్చేవారం విచారణ చేస్తామన్న సుప్రిం న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : లోక్‌ సభ ఎన్నికల ఫలితాల్లో భాగంగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను …

హిమాచల్‌లో స్వల్ప భూకంపం

సిమ్లా,మే3(జ‌నంసాక్షి):  శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న స్వల్ప భూకంపం హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికించింది. రిక్టార్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి …

ఫోని తుఫాన్‌ కారణంగా బెంగాల్లో ప్రభావం 

ఎన్నికల కార్యక్రమాలను రద్దు చేసుకున్న మమత కోల్‌కతా,మే3(జ‌నంసాక్షి):  ఒడిశాలో ఎంటర్‌ అయిన ఫొని.. బెంగాల్‌ దిశగా వెళ్లనున్నది. దీంతో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అప్రమత్తమయ్యారు. …

మా ఎమ్మెల్యేలను కొనడం ఈజీకాదు

– ట్విట్టర్‌లో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మే3(జ‌నంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనడం అంతసులభం కాదని, మా పార్టీ నియమాలకు …

భారత రైతులపై పెప్సీ దొంగదెబ్బ

బంగాళాదుంప పంటపై ఏకంగా కేసు కోటి రూపాయల పరిహారం డిమాండ్‌ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వ్యవహారం పెప్సీ ఉత్పత్తులను త్యజించాలని నెటిజన్ల ప్రచారం అహ్మదాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): గుజరాత్‌ …