జాతీయం

రాహుల్‌, సోనియా చిత్ర పటాలకు పూజలు 

దిల్లీ: దేశమంతా రాజకీయ వాతావరణంలో మునిగి తేలుతోంది. తెలంగాణ, రాజస్థాన్‌, మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో గెలుపు గుర్రాలెవరో …

మధ్యప్రదేశ్‌లో బీజేపీ – కాంగ్రెస్‌ హోరాహోరి..!

  భోపాల్‌ : ఐదు రాష్ట్రాల ఎన్నికల తుది సమరం నేటితో ముగియనుంది. అధికారాన్ని చేజిక్కించుకునేదేవరో.. ప్రతిపక్షంలో నిలిచేదేవరో మరి కొన్ని గంటల్లో తెలనుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో …

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ దూకుడు

రాయ్‌పూర్‌: రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ దూసుకెళుతోంది. రాజస్థాన్‌లో 199 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. భాజపా …

చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ హవా!

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ కూడా వెనుకబడ్డారు. …

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం

న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్  రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధిక …

రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఆధిక్యం

రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఆధిక్యం

ఐదు రాష్ర్టాల ఓట్ల లెక్కింపు ప్రారంభం

  హైదరాబాద్ : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా …

బులంద్‌షహర్‌ ఘటనలో నిష్పక్షపాతిక విచారణ జరగాలి

కుటుంబానికి భరోసా ఇచ్చే బాధ్యత సిఎం యోగిదే లక్నో,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఇటీవల  జరిగిన విధ్వంసకాండ ఒక ఎత్తయితే ఓ పోలీస్‌ అధికారి ప్రాణాలు తీయడం మరో …

మెరుపు దాడులపై గోప్యత అవసరం

రాజకీయం కోసం ఉపయోగించడం ప్రమాదకరం న్యూఢిల్లీ,డిసెబర్‌8(జ‌నంసాక్షి):పాక్‌ స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్టయ్రిక్స్‌ను అదే పనిగా ఎక్కువ చేసి చూపించడం సమంజసం కాదని ఆ ఆపరేషన్‌లో …

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

అదుపు తప్పి లోయలో పడ్డ బస్సు 11 మంది మృతి,19 మందికి తీవ్రగాయాలు శ్రీనగర్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు …