జాతీయం

బెంగాల్లో దుర్గాపూజల నిర్వహణకు నిధులు

ఇందులో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు కోల్‌కతా,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట లభించింది. దుర్గా పూజ కమిటీలకు 10 వేలు ఇవ్వడాన్ని నిరసిస్తూ …

ఐటీ దాడులు భాజపా కుట్రే

– ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పండి – ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ఆదాయ పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గెహ్లట్‌ …

మూడు రాష్ట్రాల ఫలితాలతో పెరగనున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌

రాహుల్‌ నాయకత్వంపైనా కలగనున్న భరోసా న్యూఢిల్లీ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల్లో ముందుకు సాగాలన్న ఆశలేదని మాయావతి ప్రకటించారు. అలాగే సిపిఎం కూడా కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేది లేదని …

కేరళలో కొనసాగుతున్న ఆందోళనలు

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసనలు త్రివేండ్రం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. …

కుదిరితే ఒకేరోజు.. కేసులన్నీ పరిశీలిద్దాం

– సీజేఐ రంజన్‌ గొగొయ్‌ – న్యాయవాదులతో సమావేశమైన సీజేఐ న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వీలైతే మనం ఒకేరోజు కేసులన్నీ విచారణ చేపడదామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి …

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

– ఏడుగురి మృతి, 30మందికి గాయాలు – యూపీలో ఘటన లక్నో, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : యూపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందగా, …

దడపుట్టిస్తున్న తిత్లీ తుఫాన్‌

– పెను తుఫానుగా మారిన ‘తిత్లీ’ – ఓడిశాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు – తీరప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం – గంటకు 100 …

రాఫెల్‌ ఢీల్‌ వివరాలివ్వండి

– ఈనెల 29లోగా వివరాలను కోర్టుకందించాలి – కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : రాఫెల్‌ ఢీల్‌ వివరాలను కోర్టుకు అందజేయాలని సుప్రింకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. …

పత్రికా ఎడిటర్‌ ను..  అరెస్ట్‌ చేసిన తమిళ పోలీసులు 

– గవర్నర్‌పై తప్పుడు కథనం రాసిన గోపాల్‌ – చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు చెన్నై, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌పై తప్పుడు …

అత్యవసర విచారణ అవసరం లేదు

– తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రిం న్యూఢిల్లీ, అక్టోబర్‌9(జ‌నంసాక్షి) : శబరిమల ఆలయంలో మహిళలను అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. …