జాతీయం

ప్రధాని మోడీ హత్యకు ఈ మెయిల్‌ బెదిరింపు

గుర్తించిన పోలీసుల దర్యాప్తు న్యూదిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ దిల్లీ పోలీస్‌ కవిూషనర్‌ అమూల్య పట్నాయక్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ …

ఎస్‌బిఐ నెట్‌ బ్యాంకింగ్‌కు మొబైల్‌ నమోదు తప్పనిసరి

ప్రకటన విడుదల చేసిన ఎస్‌బిఐ న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెట్‌ బ్యాంకింగ్‌కు  మొబైల్‌ నెంబరు రిజిస్టర్‌ చేసుకోవాల్సిందేనని బ్యాంక్‌ సూచించింది. లేనట్లయితే.. డిసెంబరు 1వ …

ఆందోళన కలిగిస్తున్న జికా వైరస్‌ వ్యాప్తి

51కి చేరిన వ్యాధిపీడితులు జయపుర,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ ప్రజలను వణికిస్తోంది. మరో 18 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జయపురలో జికా వైరస్‌ …

గౌహతిలో పేలుడు: నలుగురికి గాయాలు

గౌహతి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  అస్సాంలోని గుహవతిలో పేలుడు జరిగింది. షుకలేశ్వర్‌ ఘాట్‌ వద్ద ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు వల్ల నలుగురు గాయపడ్డారు. గాయపడ్డవారిలో ఓ మహిళ …

శబరిమల జోలికి వస్తే..  ఆత్మహత్యలే

– హెచ్చరించిన శివసేన – సుప్రింకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నిరసనల వెల్లువ తిరువనంతపురం, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) :  సుప్రీంకోర్టు తీర్పుతో కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి మార్గం …

చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌

– కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రామ్‌దయాళ్‌ – అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిక రాయపూర్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : చత్తీష్‌గఢ్‌ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి …

శివ్‌పాల్‌ యాదవ్‌కు జడ్‌ క్యాటగిరి భద్రతా!

– సీఎం యోగి సంచలన నిర్ణయం – తప్పుబడుతున్న ప్రతిపక్ష పార్టీలు లక్నో, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : సమాజ్‌వాది సెక్యులర్‌ మోర్చా స్థాపకుడు శివ్‌పాల్‌ యాదవ్‌కు యూపీ సీఎం …

శబరిమలకు వెళ్తున్నా!

– ఆలయానికి వెళ్లే తేదీని త్వరలో ప్రకటిస్తా ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన …

ప్రముఖ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూత

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి – నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ప్రముఖ శాస్త్రీయ హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణా దేవి శనివారం …

ఎరోస్పేస్‌ వ్యవస్థను..  కేంద్ర ప్రభుత్వం నాశనం చేసింది

– రాఫెల్‌ ఒప్పందలో హెచ్‌ఏఎల్‌ను ఎందుకు భాగస్వామ్యం చేయలేదు? – ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బెంగళూరు, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : భారత ఎరోస్పేస్‌ వ్యవస్థను కేంద్ర …