జాతీయం

మెరిసిన పసిడి 

– పది గ్రాముల బంగారరం ధర రూ.31,340 న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : గురువారం రూ.120 పెరిగిన పసిడి ధర వరుసగా రెండో రోజు పెరిగింది. శ్రీకృష్ణజన్మాష్టమి …

ప్రభుత్వాన్ని కూల్చేందుకు.. 

మావోల కుట్ర చేశారు – బీమాకోరేగావ్‌లో అల్లర్లతో పౌరహక్కుల నేతలకు సంబంధాలున్నాయి – సదరు నేతలకు మావోలతో సంబంధాలున్నాయి – నిర్దారణ చేసుకున్న తరువాతే అరెస్టు చేశాం …

మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రకటనలు

పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు న్యూఢిల్లీ,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని పేర్కొంటూ కేంద్రం, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలను, బిజెపిలు …

హైకోర్టు విభజనపై ఏపీ వాదనను తెలియజేయండి

– ఏపీ ప్రభుత్వానికి, హైకోర్టుకు సుప్రీం నోటీసులు – హైకోర్టు భవనాన్ని ఏపీకి ఇచ్చేందుకు సిద్ధమన్న తెలంగాణ – కేంద్రం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై …

పోలీస్‌ కుటుంబాల కిడ్నాప్‌

కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు అప్రమత్తం అయిన అధికారులు శ్రీనగర్‌,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసుల ఇండ్లల్లో ఉగ్రవాదులు చొరబడి .. వాళ్ల కుటుంబీకులను కిడ్నాప్‌ చేశారు. …

ఎన్నికలున్నాయ్‌.. విచారణ చేయలేం

– 35-ఏ అధికరణాన్ని వ్యతిరేకిస్తూ సుప్రింకోర్టులో పిటీషన్‌ దాఖలు – జనవరి రెండోవారంలో విచారణ చేపడతామన్న న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : జమ్ముకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక …

లాలూ కుటుంబానికి ఊరట!

– ఐఆర్‌సీటీసీ కేసులో బెయిల్‌ మంజూరు – రబ్రీదేవీ, తేజస్వీయాదవ్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్‌ మంజూరు – రూ. లక్ష షురిటీతో బెయిల్‌ మంజూరి …

దేశ అభివృద్ధికి డిజిటల్‌ పేమెంట్లది కీలక పాత్ర

– కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ – గూగుల్‌ సీఈవోతో భేటీ అయిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : భారత్‌ దేశ …

కేరళ వరదలకు 483 మంది మృతి

– శతాబ్ధకాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు సంభవించాయి – 305 పునరావాస కేంద్రాల్లో 59,296మంది ఇంకా తలదాచుకుంటున్నారు – పూర్వవైభవానికి చాలా సమయం పడుతుంది – అసెంబ్లీ …

బాలలకు లైంగికంగా వేదింపులు

బౌధ్ద సన్యాసిని అరెస్ట్‌ చేసిన పోలీసులు పాట్నా,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): అంతర్జాతీయంగా బౌద్ధమత యాత్రికులకు కేంద్రంగా విలసిల్లుతున్న బుద్ధగయలో శిష్యులను దుర్భషలాడినందుకుగానూ ఓ బౌద్ధ సన్యాసిని పోలీసులు అదుపులోకి …