జాతీయం

శిక్షనుంచి తప్పించుకునే యత్నం

తాను నంపుసంకుడిగా చెప్పుకున్న డేరాబాబా చండీగఢ్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అత్యాచార కేసులో 20 ఏళ్ల కారాగారశిక్షకు గురైన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌ విచారణలో షాకింగ్‌ విషయాలు …

నీతి ఆయోగ్‌ విసిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ‘నీతి ఆయోగ్‌’ వైస్‌ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త రాజీవ్‌ కుమార్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకూ ఈ పదవిలో కొనసాగిన అరవింద్‌ పనగడియా విధుల నుంచి వైదొలగడంతో …

కార్తీ చిదంబరం విదేశీ పర్యటనకు నో

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంకు మరో షాక్‌ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ కార్తీ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్‌ఎక్స్‌ …

భవనం కూలిన ఘటనలో 34కుచేరిన మృతుల సంఖ్య

ముంబై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేసిన వర్షాలకు తోడు పురాతన భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 34కి చేరింది. సంఘటనా స్థలం దగ్గర ఇంకా …

దత్తాత్రేయ రాజీనామా ఆమోదం..

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక నాయకుడు బండారు దత్తాత్రేయ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా …

డేరాబాబాను కొలిచిన ప్రజల్లో ఆగ్రహం

ఫోటోలను డ్రనేజీల్లోకి విసిరివేత కొన్నిచోట్ల తగులబెట్టిన భక్తులు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): ఇంతకాలం ప్రత్యక్ష దైవంగా వెలుగుఒందిన గుర్మీత్‌ బాబా పేరు చెబితేనే ఇప్పుడు ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి వెధవనా …

ముంబైలో కుప్పకూలిన భవంతి

– 19 మంది మృతి ముంబయి,,ఆగష్టు 31,(జనంసాక్షి): ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఓ భవనం కుప్పకూలింది. నగరంలోని భిండీ …

నల్లధనాన్ని కట్టడి చేస్తాం..స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తాం

– ప్రధాని మోదీ బీజింగ్‌,ఆగష్టు 31,(జనంసాక్షి): నల్లధనం కట్టడికి స్విట్జర్లాండ్‌తో కలిసి పనిచేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నల్లధనం, హవాలా, ఆయుధ అక్రమ రవాణా, …

భారత్‌-స్విస్‌ బంధం మరింత బలోపేతం!

మనది 70ఏళ్ల మైత్రీ బంధం: లూతర్డ్‌దిల్లీ: భారత పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ లూతర్డ్‌కు రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. రాష్ట్రపతి …

24వారాల గర్భస్రావానికి సుప్రీం అనుమతి 

దిల్లీ: అసాధారణ పరిస్థితుల్లో ఉన్న తన 24 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు మహారాష్ట్రలోని పుణెకు చెందిన మహిళకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. పుట్టబోయే బిడ్డకు పుర్రె లేదని.. ఇలాంటి …