జాతీయం

రాష్ట్రపతి కోవింద్‌కు పౌర సన్మానం

    దేశానికి ఏపీ ఎంతో చేసింది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రతిభావంతులు ఏపీ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారు భూపంపిణీ చేపట్టిన చంద్రబాబుకు అభినందనలు తిరుపతి,సెప్టెంబర్‌ : …

రూ. 7 పెరిగిన సబ్సిడీ సిలెండర్‌ ధర

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): వంట గ్యాస్‌ వినియోగ దారుడిపై మరోసారి భారం పడనుంది. ప్రతి నెలా ధరల పెంపు నిర్ణయంలో భాగంగా ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను అయిల్‌ కంపెనీలు భారీగా …

బ్లూవేల్‌ చాలెంజ్‌ పై సెప్టెంబర్‌ 4న విచారణ

మృత్యు క్రీడపై మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బ్లూవేల్‌ ఛాలెంజ్‌ వంటి ఆన్‌లైన్‌ గేములపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మృత్యు క్రీడగా మారిన …

సీఈసీ కమిషనర్‌ గా సునీల్‌ ఆరోరా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ గా మాజీ ఐఏఎస్‌ అధికారి సునీల్‌ ఆరోరా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనను కేంద్రం నియమించింది. శుక్రవారం ఆయన ఎన్నికల …

19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

తమిళనాడులో ఆసక్తికరంగా రాజకీయాలు చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తమిళనాడులో రాజకీయ మరో మలుపు తిరిగింది. దినకరన్‌ మద్దతు దారులైన 19 మంది ఎమ్మెల్యేలకు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌ శుక్రవారం నోటీసులిచ్చారు. …

3న కేంద్ర మంత్రివర్గ విస్తరణ

కొత్త వారికి కేబినెట్‌ లో చోటు రాజీనామా చేసిన పలువురు మంత్రులు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రివర్గ విస్త్రణకు ముహుర్తం కుదిరింది. ఈ నెల 3న ఆదివారం ఉదయం …

అవినీతిలో భారత్‌ నెంబర్‌ వన్‌ !

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అవినీతిలో భారత్‌ కు అగ్రస్థానం దక్కింది. ఆసియా దేశాల్లో దేశంలోనే ఎక్కువ శాతం అవినీతి జరుగుతున్నదని సర్వే నివేదికలో వెల్లడయింది. . ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ తన …

పార్టీ అధిష్టానానిదే రాజీనామా నిర్ణయం-రాజీవ్‌ ప్రతాప్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం తన నిర్ణయం కాదని రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ అన్నారు. అది పార్టీ నిర్ణయమని ఆయన తెలిపారు. శుక్రవారం విూడియాతో …

తెలంగాణకు 7 టీఎంసీల నీటిని విడుదల చేస్తాం

ఉత్తమ్‌ బృందానికి కర్నాటక ముఖ్యమంత్రి హావిూ బెంగళూరు,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ నీటి అవసరాల కోసం నారాయణ పూర్‌ జలాశయం నుంచి 7 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కర్నాటక …

బ్లూవేల్‌కు మరో విద్యార్థి బలి

చెన్నై,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): బ్లూవేల్‌ గేమింగ్‌ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. పాండిచ్చేరి యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పాండిచ్చేరిలో చోటుచేసుకుంది. చెట్టుకు ఉరివేసుకుని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. …