జాతీయం

పాక్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అంశాలనైనా ఎదుర్కోవడానికి సైనిక దళాల సంసిద్ధత గురించీ వివరాలు తెలుసుకున్నారు. …

నకిలీ నోట్ల వెనుక పాకిస్తాన్

భారత్‌లో నకిలీ నోట్ల ప్రవాహం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే… అయితే ఇదే విషయాన్నిపలు అంతర్జాతీయ …

భారత్ లో చిల్లర కొరత..!!

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా చిల్లర కొరత ఏర్పడింది. సరిపడ చిల్లర లేక సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు వందలు, వేయి నోట్లను తీసుకోవడానికి …

ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?

న్యూఢిల్లీ: నల్లధనంపై యుద్ధం ప్రకటించిన మోదీ పెద్ద నోట్లను నిషేధించిన కేంద్రం మరిన్ని ప్రకటనలు చేసింది. నేటి అర్థరాత్రి నుంచి పెద్ద నోట్లు పనిచేయవని, రేపు బ్యాంకులు …

భారతీయులకు సులువుగా వీసా

సోమవారం ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత్‌- బ్రిటన్‌ టెక్నాలజీ సదస్సులో బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో కలసి మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన మోడీ, …

ఏడాదిలో రాహుల్‌ కు అధ్యక్ష బాధ్యతలు

అత్యంత కీలకమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేకుం డానే సాగింది. అనారోగ్యం కారణంగా సోనియా గైర్హా జరు కావడంతో ఆ …

ఢిల్లీలో కాలుష్యం

ఢిల్లీలో కాలుష్యంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. మూతికి బట్ట …

ఎన్‌డిటివి కేసు వాయిదా

ఎన్‌డిటివిలో ఒక రోజు కార్యక్రమాలు ప్రసారం చేయరాదనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సుప్రీంకోర్టు నిలుపుదల చేస్తూ కేసు విచారణను డిసెంబర్‌ 5వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర …

జయలలిత డిశ్చార్జి అయ్యే అవకాశం

ఇప్పటికి దాదాపు 48 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మరో రెండు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం …

ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం

టెర్రిజాన్ని ప్రోత్సహించి ఆశ్రయం కల్పించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్, బ్రిటన్ ముక్తకంఠంతో పిలుపునిచ్చాయి. సీమాంతర ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్ వైపు పరోక్షంగా …