వార్తలు

వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే..! బహుజన బిడ్డ పుట్ట మధుకర్ కే మా మద్దతు – తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్

మంథని, (జనంసాక్షి) : వచ్చే ఎన్నికల్లో ముమ్మాటికి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, మంథని నియోజకవర్గంలో బహుజన బిడ్డ పుట్ట మధుకర్ కే మా మద్దతని …

4గంటల కరెంట్‌ కావాలా…మూడు గంటల కావాలా.

మంథని, (జనంసాక్షి) : తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పరిపాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ అన్నారు. …

ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం లో ఎన్నికల ప్రచారంలో పాలేరు బి.ఆర్.ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి.

ఖమ్మం.తిరుమలాయపాలెం.(నవంబర్ 14) జనం సాక్షి. గత పది సంవత్సరాలు గా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూస్తున్నారు.. 2014 కు ముందు తెలంగాణ ఎలా ఉంది, …

కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రాష్ట్రానికి శ్రీరామరక్ష

తుంగతుర్తి/ మోత్కూరు నవంబర్ 14 (జనం సాక్షి) దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుందని …

కమలం గుర్తుకు ఓటేసి ఆదరించండి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి ఆదరించి, గెలిపించాలని బీజేపీ ఎమ్మెల్యే భర్తీ దుర్గం అశోక్ కోరారు. …

బిఆర్ ఎస్ తోనే అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి ఎమ్మెల్సీవెంకటరామిరెడ్డి

నవంబర్ 14(జనంసాక్షి ) అలంపూర్ నియోజవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మహబూబ్ నగర్ జిల్లా శాసనమండలి సభ్యులు చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. …

కాంగ్రెస్ పార్టీతోనే గద్వాల అభివృద్ధి సాధ్యం

గద్వాల పట్టణంలోని 32.33 వార్డ్ లలోని చింతలపేట్,మద్రాసు పేట్, పెద్ద అగ్రహారం వీధులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ తుమ్మల నరసింహులు యాదవ్ అధ్వర్యంలో ఏర్పాటు …

తిరుమలాయపాలెం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం .తిరుమలాయపాలెం (నవంబర్ 14) జనం సాక్షి. తిరుమలాయ పాలెం లో ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి నీళ్ళు శ్రీనివాసరెడ్డి.మాట్లాడుతూ. ఏంతో మందికవులు,కళాకారులు, ఉద్యమకారులు,విద్యార్థులు …

ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల యువకులు

ఇబ్రహీంపట్నం, నవంబర్14(జనంసాక్షి):- మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వివిధ పార్టీలకుచెందిన యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు …

10 దాటినా పాఠశాలకు పత్తలేని ఉపాద్యాయులు

రాజాపూర్ మండలం సింగమ్మగూడ తాండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు శ్రీనివాస్, కృష్ణయ్య మంగళవారం ఉదయం 10.05 గంటల సమయం దాటినా పాఠశాలకు …