వార్తలు

పాలేరు నియోజకవర్గం వర్గ. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం. తిరుమలాయపాలెం (నవంబర్ 17)జనం సాక్షి . తిరుమలాయపాలెం మండల ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణా రాష్ట్రంలో రెండు సార్లు …

కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్ కి మద్దతు ప్రకటించినతెలంగాణ టిడిపి

సికింద్రాబాద్ నవంబర్ 17 ( జనం సాక్షి ) కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు నేపథ్యంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కంటోన్మెంట్ …

రాజుపేట లో ఇంటింటి ప్రచారం చేసిన మాధురి

కూసుమంచి నవంబర్ 17 ( జనం సాక్షి ) : పాలేరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార …

సీఎం కేసీఆర్ బహిరంగ సభలో బుల్లెట్ల కలకలం

నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి ) నర్సాపూర్ సమీపంలోని వెల్దుర్తి రూట్ లో గురువారం సాయంత్రం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా …

అసైన్డ్ భూములకు పట్టా హక్కులు కల్పిస్తాం

నర్సాపూర్. నవంబర్ 16 (జనం సాక్షి ) కాంగ్రెస్ బిజెపి నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని వారు మాటలు నమ్మితే మోసపోతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. …

దూసుకొస్తున్న ‘మిధిలి’

` బంగాళాఖాతంలో  బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత …

నేడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్‌(జనంసాక్షి): నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ …

గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారు

తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో గవర్నర్‌ వర్సెస్‌ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీ లాల్‌ పురోహిత్‌ …

కురిమిద్ద గ్రామంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి నిరసన సెగ

ఇబ్రహీంపట్నం, నవంబర్16(జనంసాక్షి):- యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది ఫార్మా సిటీలో మా భూములు …

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి -బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం …

తాజావార్తలు