వార్తలు

దూసుకొస్తున్న ‘మిధిలి’

` బంగాళాఖాతంలో  బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత …

నేడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్‌(జనంసాక్షి): నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ …

గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారు

తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో గవర్నర్‌ వర్సెస్‌ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీ లాల్‌ పురోహిత్‌ …

కురిమిద్ద గ్రామంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కి నిరసన సెగ

ఇబ్రహీంపట్నం, నవంబర్16(జనంసాక్షి):- యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది ఫార్మా సిటీలో మా భూములు …

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి -బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి) : పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి ఎసిపి పి.సదయ్య అన్నారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామాలయం …

బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి-రవిగౌడ్

నల్గొండటౌన్, నవంబర్ 15(జనంసాక్షి) నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి …

ఇల్లందులో హోరెత్తిన బిజెపి ప్రచార జోరు

ఇల్లందు నవంబర్ 15 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారత జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహిస్తూ కేంద్రంలో …

బీజేపీకి బిగ్ షాక్ విజయ శాంతి రాజీనామా

అసెంబ్లీ ఎన్నికల వేళ టీ- బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వంటి నేతలు బీజేపీ రాజీనామా …

బిఆర్ఎస్ లో భారీగా చేరికలు..

ధర్మపు(రిజనం సాక్షి ) నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ 4.వ వార్డు సభ్యులు మాట్ని తిరుపతి, 1.వ వార్డు సభ్యులు బాలయ్య, గొల్లపల్లి …

వరి పంటను పరిశీలించిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు

మంథని, (జనంసాక్షి) : మల్లారెడ్డి విశ్వవిద్యాలయానికి చెందిన అగ్రికల్చర్ బీఎస్సీ చివరి సంవత్సరం విద్యార్థులు నాగారం గ్రామంలో మూడు నెలల పాటు ఉండి క్షేత్రస్థాయి వ్యవసాయ విధానాలు …