వార్తలు

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన సొరంగం

` చిక్కుకున్న 40మంది కార్మికులు.. ` వేగంగా సాగుతున్న సహాయక చర్యలు ఉత్తరకాశి(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో సొరంగం కూలిన ఘటనలో సహాయ చర్యలు ముమ్మరం సాగుతున్నాయి. …

తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలి

` గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌`షిఫా వద్ద హృదయవిదారక పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌వో ఆవేదన `  యుద్ధంపై ప్రపంచం ఇక మౌనంగా ఉండదని వ్యాఖ్య న్యూయార్క్‌(జనంసాక్షి):హమాస్‌ నెట్‌వర్క్‌ లక్ష్యంగా …

పువ్వాడ అజయ్ నామినేషన్ తిరస్కరించాలని ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

ఖమ్మం బ్యూరో, నవంబర్ 13 ( జనం సాక్షి )     ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ ను తిరస్కరించాలని …

కొందరు స్వార్ధపరులు బట్టకాల్చి మీదేయాలని చూస్తుండ్రు-సెస్ చైర్మన్ చిక్కాల రామారావు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 13. (జనంసాక్షి). కొందరు సెస్ పాలకవర్గంపై బట్ట కాల్చి మీదేయాలని చూస్తుండ్రని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. సోమవారం సిరిసిల్ల …

కాంగ్రెస్ కు షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే!?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. టీపీసీసీ జనరల్ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు …

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ

హైదరాబాద్‌ : బీజేపీపార్టీకి మరో షాక్‌ తగిలింది. వేములవాడ టికెట్ ఆశించి భంగపడిన బీజేపీ నేత తుల ఉమ ఆ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు …

ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి-జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

వనపర్తి బ్యూరో నవంబర్ 13 (జనంసాక్షి) నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ పోలింగ్ రోజున ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు …

బిఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు

-భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి -ఖాళీ అవుతున్న ప్రతిపక్షాలు -బిఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు -వందల సంఖ్యలో పార్టీలో చేరికలు -రాష్ట్ర …

శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో ముడుపు కట్టిన కొప్పుల ఈశ్వర్ అభిమానులు నాయకులు

ధర్మపురి ( జనం సాక్షి) బుగ్గారం మండల కేంద్రంలోని శ్రీ సాంబశివ నాగేశ్వర ఆలయంలో ధర్మపురి ఎమ్మెల్యేగా మరోసారి కొప్పుల ఈశ్వర్ సార్ భారీ మెజార్టీతో గెలవాలని, …

హైదరాబాద్ లో ఐటీ సోదాలు.. 

పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగవేశారన్న కారణంగానే దాడులు హైదరాబాద్ నగరంలో ఈరోజు తెల్లవారు జాము నుంచే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి సబిత …