వార్తలు

మనాలీలో కుంభ వృష్టి.. వరదలు..!

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు  ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్‌లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. …

రూ. 2,91,159 కోట్ల‌తో బ‌డ్జెట్..

రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 20 వేల 945 కోట్లు మూల ధన వ్యయం రూ.33 వేల 487 కోట్లు తెలంగాణ ఏర్పాటు నాటికి రూ.75,577 కోట్ల …

అసెంబ్లీ కి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  బీఆర్ఎస్ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా కేసీఆర్ తొలిసారి శాస‌న‌స‌భ‌కు హాజ‌రు కాబోతున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ …

ఫైల్స్ దహనం కేసులో కొనసాగుతోన్న దర్యాఫ్తు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన …

జూరాలకు పెరిగిన‌ వరద ఉదృతి

మహబూబ్‌నగర్‌: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు  భారీగా వరద ఉదృతి. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద …

రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం

రాష్ట్ర బడ్జెట్‌కు  మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ …

ప్రతిపక్షనేత హోదాలో నేడు తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్‌

  బీఆర్‌ఎస్‌ అధినేత  ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం …

ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక పూజలు

అసెంబ్లీలో నేడు రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా, …

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు:రూ.1 లక్ష జరిమానా

బేషరతుగా క్షమాపణలు చెప్పిన ఢిల్లీ వ్యక్తి సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ వ్యక్తి న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి బేషరతుగా క్షమాపణలు చెప్పిన …

జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్

అమరావతి: ‘మాస్క్‌ అడిగారని డా.సుధాకర్‌ను, జే బ్రాండ్‌ దోపిడీని ప్రశ్నించారని ఓం ప్రతాప్‌ను, గంజాయి మాఫియా గుట్టురట్టు చేస్తాడని డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని, ఓట్ల కోసం సొంత బాబాయి …