వార్తలు

గాజాలో మిన్నంటిన ఆకలికేకలు

` ఆకలితో గోదాములపై ప్రజల దాడులు ` తీవ్ర ఆహార సంక్షోభం.. గాజాస్ట్రిప్‌(జనంసాక్షి):ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య పోరు తీవ్రతరమైంది. ఈ పోరులో గాజాలో అనేకమంది సాధారణ ప్రజలు …

ఆయుధాలు రాని ఒప్పందాలెందుకు?

` రక్షణ మంత్రి సమక్షంలో ఏయిర్‌మార్షల్‌ఛీఫ్‌ సంచలన వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ.. డెలివరీలు మాత్రం మొదలుకావని వాయుసేన అధిపతి ఎయిర్‌ …

కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!

మంచి జీతం, మెరుగైన భవిష్యత్తు ఆశతో విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయ యువకులే లక్ష్యంగా సాగుతున్న అంతర్జాతీయ మోసాలకు అద్దం పట్టే దారుణ ఉదంతమిది. మయన్మార్‌లోని కొన్ని నకిలీ …

గ్యారెంటీ స్కీమ్‌లు: కర్ణాటక ముఖ్యమంత్రి సలహాదారు సూచన!

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న గ్యారెంటీ పథకాల లబ్ధిదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు అనర్హులు కూడా ఈ పథకాల ద్వారా …

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై అమెరికాతో భారత్ చర్చలు

పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం విషయమై అమెరికాతో జరిపిన చర్చల్లో సుంకాలను (టారిఫ్‌లు) గురించిన అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని భారత ప్రభుత్వం గురువారం మరోసారి స్పష్టం …

2011 నుంచి సెకండ్ పొజిష‌న్‌లో ఉన్న జ‌ట్టే ఏకంగా 8 సార్లు విజేత‌

మ‌రికొన్ని గంటల్లో ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు తెర‌లేవ‌నుంది. ఈరోజు ముల్లాన్‌పూర్ వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్-1లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో గెలిచిన జ‌ట్టు …

అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారాలు లేవ‌న్న ట్రేడ్ కోర్టు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన త‌ర్వాత‌ డొనాల్డ్‌ ట్రంప్ ప‌లు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా ‘లిబరేషన్‌ డే’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా …

రాష్ట్రమంతటా నైరుతి విస్తరణ

నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ …

కడప నుంచి నేరుగా ఢిల్లీకి బయల్దేరుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ముగించుకుని, వరుస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. మూడు రోజుల మహానాడు ఈరోజు ముగియనుంది. అనంతరం, …

భారత్‌‍లో 24 కోట్లకు పైగా ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారు: అసదుద్దీన్ ఒవైసీ

భారత్, పాకిస్థాన్ మధ్య వివాదాన్ని హిందూ-ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ పాకిస్థాన్ చేస్తున్న కుట్రపూరిత ప్రచారాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారత్‌లో …