వార్తలు

బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 జనం సాక్షి. జోగులాంబ గద్వాల జిల్లా …

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం -ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలం -ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 27 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో …

సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్ : కేటిఆర్

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గత వారం రోజుల నుంచి వైరల్ ఫీవర్, దగ్గు సమస్యతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు తన …

నూతనంగా నిర్మిస్తున్న బరోసా కేంద్రం ను పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ ఎన్ .రవి.

నూతనంగా నిర్మిస్తున్న బరోసా కేంద్రం ను పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ ఎన్ .రవి. గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 27 జనం సాక్షి. నిర్మాణము లో వున్న …

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన  సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మల్లాపూర్, సెప్టెంబర్ 27(జనం సాక్షి) మండలం రేగుంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో ప్రతిష్టించిన …

అప్పుల బాధ తో క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి

అప్పుల బాధ తో క్రిమిసంహారక మందు తాగి వ్యక్తి మృతి భీమదేవరపల్లి సెప్టెంబర్ (27)జనం సాక్షి న్యూస్ అప్పుల బాధ భరించలేక క్రిమి సంహారక మందు తాగి …

ఆసియా క్రీడలో తెలంగాణ బిడ్డకు స్వర్ణం

బీజింగ్ : చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీం ఈవెంట్ (షూటింగ్)లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్ టీం స్వర్ణ …

డీజే సౌండ్‌కు ఆగిన గుండె

కామారెడ్డి : గణేష్‌ నిమజ్జన వేడుకల్లో విషాదం నెలకొంది. డీజే సౌండ్‌లతో వినాయకుడిని ఊరేగింపు చేస్తుండగా ఒకరు గుండె ఆగి మృతిచెందారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని …

గణనాథుని లడ్డు లక్ష రూపాయికి కైవసం చేసుకున్న వెలుగు రిపోర్టర్ ధనంజయ

గణనాథుని లడ్డు లక్ష రూపాయికి కైవసం చేసుకున్నవెలుగు రిపోర్టర్ ధనంజయ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 27 టేక్మాల్ మండల కేంద్రంలో మహంకాళి ఆలయంలో ప్రతిష్టించిన గణనాథుని …

గణనాథుని లడ్డు లక్ష రూపాయికి కైవసం చేసుకున్న వెలుగు రిపోర్టర్ ధనంజయ

గణనాథుని లడ్డు లక్ష రూపాయికి కైవసం చేసుకున్న వెలుగు రిపోర్టర్ ధనంజయ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 27 టేక్మాల్ మండల కేంద్రంలో మహంకాళి ఆలయంలో ప్రతిష్టించిన …