వార్తలు

మృతదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి.

మృతదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించిన గద్వాల ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి. గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 27 జనం సాక్షి. గద్వాల మండల పరిధిలోని అనంతపురం తేలుగోనిపల్లి కొండపల్లి …

నేడు హజ్రత్ మహ్మద్ ఫీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజత్ 78వ ఉర్సు ఉత్సవాలు.

నేడు హజ్రత్ మహ్మద్ ఫీర్ బాబాన్ షా వలీ (ర.హ) దాదా హజత్ 78వ ఉర్సు ఉత్సవాలు. పుల్కల్ జనం సాక్షి 27 : పుల్కల్ మండల …

17వ రోజుకు చేరుకున్న అంగన్వాడి కార్మికుల సమ్మె.

17వ రోజుకు చేరుకున్న అంగన్వాడి కార్మికుల సమ్మె. కోడేరు, (జనం సాక్షి) సెప్టెంబర్ 27 మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్స్ తలపెట్టిన సమ్మె 17వ …

వినాయకునికి 66 రకాల ప్రసాదాలు

వినాయకునికి 66 రకాల ప్రసాదాలు వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27 (జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని రంగసాయిపేట శ్రీ సాయి నగర్ లోని గణపతి …

నాయీబ్రాహ్మణ కుటుంబానికి రావుల పరామర్శ ,ఆర్థిక చేయూత

నాయీబ్రాహ్మణ కుటుంబానికి రావుల పరామర్శ ,ఆర్థిక చేయూత వనపర్తి బ్యూరో సెప్టెంబర్27 (జనంసాక్షి)అశ్విని కేశవులు అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.ఇట్టి విషయాన్ని నాయీబ్రాహ్మణ పెద్దలు తెలుగుదేశం పార్టీ పోలిట్ …

స్వాతంత్ర ఉద్యమంల చురుకుగా పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

స్వాతంత్ర ఉద్యమంల చురుకుగా పాల్గొన్న కొండ లక్ష్మణ్ బాపూజినీ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలి. – జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, …

భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ రాక

భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ రాక వనపర్తి బ్యూరో సెప్టెంబర్27 (జనంసాక్షి)భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 1న మహబూబ్ నగర్ …

మృతుల కుటుంబాలకు భరోసా నిచ్చిన వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి

మృతుల కుటుంబాలకు భరోసా నిచ్చిన వంగూర్ ప్రమోద్ కుమార్ రెడ్డి వనపర్తి బ్యూరో సెప్టెంబర్27 (జనంసాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలో ని 8 వ వార్డు బుడగ …

ఆయిల్ పామ్ పంట మరియు పీఎం కిసాన్ పై అవగాహన సదస్సు.

ఆయిల్ పామ్ పంట మరియు పీఎం కిసాన్ పై అవగాహన సదస్సు. మల్లాపూర్ , సెప్టెంబర్27 ( జనం సాక్షి)మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో ఆయిల్ పామ్ పంట …

బొజ్జ గణపయ్యకు 118 రకాల నైవేద్యాలు

బొజ్జ గణపయ్యకు 118 రకాల నైవేద్యాలు రాయికల్, సెప్టెంబర్ 26 (జనంసాక్షి) బొజ్జ గణపయ్యకు 118 రకాల నైవేద్యాలతో సంఘమిత్ర(శివాజీ)యూత్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. రాయికల్ మండలంలోని …