వార్తలు

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల కిరాతకం

ప్రయాణికులపై దుండగుల కాల్పులు 23 మంది దుర్మరణం చెందినట్లు గుర్తింపు లాహోర్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు సాయుధులు రహదారిని అడ్డగించి, వాహనాల నుంచి …

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ …

యూపిఐ తరహాలో యూఎల్‌ఐ సేవలు

డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్టక్చ్రర్‌ జర్నీలో యూఎల్‌ఐ కీలక భూమిక ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడి బెంగళూరు,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  యూపీఐ సేవల ద్వారా డిజిటల్‌ పేమెంట్‌ వ్యవస్థలో …

కవితకు బెయిల్‌ వస్తుందన్న నమ్మకం

ఢల్లీికి వెళ్లిన కెటిఆర్‌ బృందం ఎమ్మెల్యేను వెంటేసుకుని పయనం హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ , హరీష్‌ రావుతోపాటు 20మంది ఎమ్మెల్యేలు ఢల్లీికి …

ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయాలి

గతంలో ఇచ్చిన హావిూ మేరకు సాగాలి సిఎం రేవంత్‌కు హరీష్‌ రావు బహిరంగ లేఖ హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ఉచితంగా అమలు చేయాలని మాజీ …

ప్రజలకు బాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

అమరావతి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు …

తెలంగాణలో వాతావరణ మార్పులు

వైరల్‌ ఫీవర్స్‌, డెంగీ జ్వరాల విజృంభణ ఇప్పటికే ఆరుగురు మృత్యువాత హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  తెలంగాణలో వాతావరణ మార్పులతో వైరల్‌ ఫీవర్స్‌, డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు …

ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బిజెపి

పారదర్శకంగా పార్టీ సభ్యత్వ నమోదు బిజెపిని దెబ్బతీసేందుకు దుష్పచ్రారం బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి రాజమండ్రి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అత్యధికంగా సభ్యత్వం కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పారట్‌ఈగా బిజెపి …

సెజ్‌ బాధితులకు తక్షన పరిహారం

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున సాయం హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడి విశాఖపట్నం,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జిన్‌ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు …

కాంగ్రెస్‌ అంటేనే మొండిచేయి చూపడం

రుణమాఫీపై మరోమారు కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  రైతు రుణమాఫీ అంశంలో బీఆర్‌ఎస్‌ నేతల ఆరోపణలు ఆగడం లేదు. పూర్తి రుణ మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి …