వార్తలు

కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంధి

ఆరు నెలల కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ప్రజలకు అర్థమయిందన్న కేటీఆర్ పదేళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడి తాము చేసిన పనులకు …

కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్‌ అవెన్యు …

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోంది

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరన్న అమిత్ షా ఎన్నికల తర్వాత బైనాక్యులర్‌తో వెతికినా కాంగ్రెస్ కనిపించదని ఎద్దేవా బుజ్జగింపు రాజకీయాల కోసమే …

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆట‌గాళ్ల‌కు ఆల్ ది బెస్ట్‌..

ఈసారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ ఘోర‌ ప్ర‌ద‌ర్శ‌న లీగ్ ద‌శ నుంచే ఇంటిదారి ప‌ట్టిన ముంబై 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం ఎంఐ నుంచి న‌లుగురు ప్లేయ‌ర్లకు …

అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ..ఈడీ పిటిషన్

ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి జూన్ 2న కోర్టు ఎదుట లొంగిపోవాల్సి ఉన్న తరుణంలో ఈడీ పిటిషన్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ …

కాలిఫోర్నియా తొలి తెలుగు జ‌డ్జిగా జ‌య బాదిగ‌

శాక్ర‌మెంట్ కౌంటీ సుపీరియ‌ర్ కోర్టు జ‌డ్జిగా నియామ‌కం జ‌య బాదిగది ఏపీలోని విజ‌య‌వాడ‌ అమెరికాలో తెలుగు మ‌హిళ‌కు అరుదైన గౌర‌వం అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగు మ‌హిళ జ‌య …

ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నట్లు ఐఎండీ వెల్లడి హైదరాబాద్‌: తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల …

ఛత్తీస్‌గఢ్‌లో వాహనం లోయలో పడి 17 మంది మృతి

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం కావర్ధా ప్రాంతంలో పికప్‌ వాహనం అదుపు తప్పడంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అది 20 …

ఏపీలో హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్‌ నివేదిక అందజేత

మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు అమరావతి: ఏపీలో ఎన్నికల పోలింగ్‌ రోజు, …

లోక్ సభ ఎన్నికల్లో మోదీకే ఓటు

ప్రజలు అప్పుడే స్పష్టంగా చెప్పారు: ఈటల రాజేందర్ ఈసారి అయితే మీకు వేస్తున్నాం కానీ… వచ్చేసారి మాత్రం మోదీ కే ఓటు వేస్తా’మని ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో …