వార్తలు

పూల్ పూర్ ఎన్నికల ప్రచార సభలోతొక్కిసలాట

ఉత్తరప్రదేశ్ లోని పూల్ పూర్ లో కాంగ్రెస్, ఎస్పీ ఉమ్మడి సభ బ్యారికేడ్లు దాటుకుని వేదిక వద్దకు దూసుకొచ్చిన అభిమానులు సభ వద్ద తగినంత మంది పోలీసులు …

చుడీదార్‌ గ్యాంగ్ కలకలం.. ఆడవారి వేషంలో వచ్చి చోరీలు

గతంలో హైదరాబాదులో చెడ్డీ గ్యాంగ్ విజృంభణ నిక్కర్లు, బనియన్లు ధరించి దోపిడీలు అదే కోవలో ఇప్పుడు చుడీదార్లు ధరించి దొంగతనాలు ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని జెక్ …

తెలంగాణలో కేబినెట్ భేటీపై ఈసీ షరతులు

ఉమ్మడి రాజధానిపై చర్చించవద్దు: టీజీ కేబినెట్ మీటింగ్ కు ఈసీ షరతు కేబినెట్ మీటింగ్ కు షరతులు విధించిన ఈసీ జూన్ 4లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే …

లాభాల లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

89 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 2 శాతానికి పైగా పెరిగిన నెస్లే ఇండియా షేరు విలువ దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల …

ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డికే మీ ఓటు : హరీశ్ రావు

ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి… ఇలా ఎవరు ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. …

పంచాయతీ రాజ్ లొ అవినీతి చేప..

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఎ ఈ. ధైర్యంగా సమాచారం ఇవ్వండి – ఏసీబీ డిఎస్పి రమణమూర్తి. రాజన్న సిరిసిల్ల బ్యూరో.మే20.(జనం సాక్షి). …

నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం

మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది.ఈ మేరకు సీఎస్‌ …

అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం…..

భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న ధాన్యం… తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎక్కడివక్కడే.. ఆరుగాలం కష్టపడిన రైతున్నకు కన్నీళ్లు.. చిలప్ చేడ్/మే/జనంసాక్షి :- ఆరుగాలం కష్టపడిన రైతన్నకు …

డెత్‌ క్లెయిమ్‌’లకి  ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదు 

ఈపీఎఫ్‌వో ఆదేశాలుపీఎఫ్‌ చందాదారులకు తాత్కాలిక ఉపశమనం హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. …

5వ దశ పోలింగ్ ప్రారంభం!

6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, 8.95 కోట్ల మంది ఓటర్లు రాహుల్ గాంధీ, …