వార్తలు

ప్రశ్నించే గొంతు రాకేశ్ రెడ్డికే మీ ఓటు : హరీశ్ రావు

ఎన్నికలకు ముందు ప్రియాంక, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి… ఇలా ఎవరు ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. …

పంచాయతీ రాజ్ లొ అవినీతి చేప..

7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఎ ఈ. ధైర్యంగా సమాచారం ఇవ్వండి – ఏసీబీ డిఎస్పి రమణమూర్తి. రాజన్న సిరిసిల్ల బ్యూరో.మే20.(జనం సాక్షి). …

నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం

మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహణ షరతులతో అనుమతించిన ఈసీ హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది.ఈ మేరకు సీఎస్‌ …

అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యం…..

భారీ వర్షానికి తడిసి ముద్దవుతున్న ధాన్యం… తూకం వేసిన ధాన్యం బస్తాలు ఎక్కడివక్కడే.. ఆరుగాలం కష్టపడిన రైతున్నకు కన్నీళ్లు.. చిలప్ చేడ్/మే/జనంసాక్షి :- ఆరుగాలం కష్టపడిన రైతన్నకు …

డెత్‌ క్లెయిమ్‌’లకి  ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదు 

ఈపీఎఫ్‌వో ఆదేశాలుపీఎఫ్‌ చందాదారులకు తాత్కాలిక ఉపశమనం హైదరాబాద్‌: ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్‌ నంబర్‌ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్‌లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్‌వో వెసులుబాటు కల్పించింది. …

5వ దశ పోలింగ్ ప్రారంభం!

6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, 8.95 కోట్ల మంది ఓటర్లు రాహుల్ గాంధీ, …

ఓటు అమ్ముకున్న ఎస్సైపై సస్పెన్షన్ వేటు

రూ. 5 వేలకు గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్ ఎస్సై ఖాజాబాబు పోలీసులకు సదరు నాయకుడు పట్టుబడటంతో బండారం బట్టబయలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎస్సైని …

వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్న ప్రశాంత్ కిశోర్

ఏపీలో గెలుపు టీడీపీదే: ఎన్నికల వ్యూహకర్త ఫలితాలకు ముందు ఎవరూ ఓటమిని అంగీకరించరని వ్యాఖ్య బీజేపీపై ప్రజలకు అసంతృప్తి తప్ప కోపం లేదన్న ప్రశాంత్ కిశోర్ బీజేపీదే …

అంతులేని నియంతృత్వం

` దేశంలో ఎన్నడూ చూడని అవినీతి పాలన ఇది ` భాజపాపై కేజ్రీవాల్‌ ఆగ్రహం దిల్లీ(జనంసాక్షి): ప్రత్యర్థి పార్టీ నేతలందరినీ జైల్లో పెట్టారని ఆప్‌ అధినేత అరవింద్‌ …

రాజ్యాంగానికి ప్రమాదం పొంచివుంది

` కాంగ్రెస్‌ను గెలిపించండి ` రాయబరేలితో అనుబంధం విడదీయలేనిది ` ఇందిర నుంచి మమ్ములను ఆదరించారు ` నాలాగే ఇప్పుడు రాహుల్‌నూ ఆశీర్వదించండి ` మీ ప్రేమకు …