వార్తలు

పుట్ట మధుని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం

మంథని అభివృద్ధికి పట్టం కడదాం..! మంథని, (జనంసాక్షి) : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సుంకరి పోతరాజు ఆధ్వర్యంలో మంథని ప్రెస్ క్లబ్ …

పుట్ట మధు బీసీలకు చేసింది ఏమీ లేదు..!

మంథని, (జనంసాక్షి) : బిసి బిడ్డ అని చెప్పుకునే పుట్ట మధు బీసీల కోసం చేసిన ఏమీ లేదని, పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎప్పుడు …

ఓటమి భయంతోనే రైతుబంధును ఆపిండ్లు..!

మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి భయంతోనే రైతుబంధును అపిండ్లని, బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌కు రైతులు అండగా నిలుస్తున్నారని ఎన్నికల …

కరెంటు కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

మంథని, (జనంసాక్షి) : ఆలోచన చేయకుండా కాంగ్రెస్‌కు ఓటేస్తే ఐదేండ్లు లెక్కలేసి కరెంటు ఇస్తరని బీఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల …

విద్యుత్ ఏఈ రాంబాబు తక్షణమే క్షమాపణలు చెప్పాలి

భైంసా రూరల్ నవంబర్ 28జనం సాక్షినిర్మల్ జిల్లా, భైంసా మండలంలోని వాటోలి గ్రామానికి చెందిన ఎస్సీ మహిళలపై దౌర్జన్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడిన విద్యుత్ ఏఈ రాంబాబు తక్షణమే …

పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగుల తిప్పలు.. అసంపూర్తి సమాచారంతో అధికారులు

వేములవాడ గ్రామీణం, నవంబర్ 28 (జనంసాక్షి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైంది అంటూ అటు అధికారులు, ఉద్యోగులు ప్రచారం చేస్తున్నప్పటికీ, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు …

బిఆర్ఎస్ కౌన్సిలర్ తురగ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం

రాయికల్,నవంబర్ 27 (జనం సాక్షి)పట్టణంలోని సమీప నాలుగో వార్డు శివాజీ నగర్ లోని గడపగడప ప్రచారంలో భాగంగా స్థానిక ముఖ్య ఒక హోటల్ నందు కూర్చున్న రైతు …

ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ తోనే సాధ్యం – బోస్లే నారాయణరావ్ పటేల్

భైంసా రూరల్ నవంబర్ 27జనం సాక్షి నిర్మల్ జిల్లా : తన పుట్టినరోజు సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ముథోల్ అసెంబ్లీ కాంగ్రెస్ …

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది..అన్నం పరబ్రహ్మ స్వరూపం

తాండూరు నవంబర్ 27(జనంసాక్షి)అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు .సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ …

రైతుల ప‌ట్ల కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకంగా ఉంది:ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ

హైద‌రాబాద్‌: రైతు బంధు స్కీమ్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జ‌రిగే న‌గ‌దు బ‌దిలీని ఎన్నిక‌ల సంఘం నిలిపివేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స్కీమ్ కింద …