వార్తలు

శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

ఆలయ మహాద్వారా ప్రవేశం వేదాశీర్వచనం చేసిన పండితులు తిరుమల,నవంబరు 27 ( జనం సాక్షి ) : తిరుమల శ్రీవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. …

అన్నవరంలో కొనసాగిన భక్తులు రద్దీ

వేకువ జామునుంచే దర్శనాలకు అనుమతి అన్నవరం,నవంబరు 27 ( జనం సాక్షి ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగింది. ప్రాఃతకాలం నుంచే …

శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు

హైదరాబాద్‌,నవంబరు 27 ( జనం సాక్షి ) : శివనామ స్మరణతో శివాలయాలు మార్మోగాయి. కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో …

నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌కు గట్టి పోటీ

గెలుపు అంత సులువు కాదన్న రీతిలో ప్రచారం మంత్రికి గట్టిపోటీని ఇస్తున్న కాంగ్రెస్‌, బిజెపిలు నిర్మల్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : నిర్మల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో …

బోథ్‌లో ముక్కోణపు పోటీ

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రసవత్తర పోరు ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఎంపీ సోయం బాపు లంబాడా ఓట్లు కీలకం కావడంతో అభ్యర్థుల ప్రచారం మరోమారు బీఆర్‌ఎస్‌ …

ఎర్రబెల్లిని అక్రమాలను అడ్డుకుందాం

భారీ మెజార్టతో గెలిపించాలి: యశస్విని రెడ్డి పిలుపు జనగామ,నవంబర్‌27 (జనంసాక్షి) : ఈ ఎన్నికల్లో యువతను ప్రోత్సహించాలని పాలకుర్తి నుంచి పోటీ చేస్తున్నా యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. …

మద్యం అమ్మకాలపై నియంత్రణ

నవంబర్‌30తో ముగియనున్న కాంట్రాక్ట్‌ స్టాక్‌ పెట్టేందుకు షాపు యజమానుల విముఖత నాగర్‌కర్నూల్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : ఎన్నికల సమయం కావడం..మద్యం అమ్మకాలపై నియంతరణ ఉండడంతో …

మద్యంతో పార్టీల ప్రలోభాలు

ఆరునెలల ముందునుంచే మద్యం సేకరణ పోలింగ్‌కు రెండురోజుల ముందు నిషా హైదరాబాద్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన …

పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

మూడంచెల సెక్యూరిటీ, సీసీ  కెమెరాలతో నిఘా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా మానిటరింగ్‌ నగరంలో ఎన్నికల నిర్వహణపై  సీపీ సందీప్‌ శాండిల్య హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు …

ఉసిరి ధరలకు రెక్కలు

కొమ్మ,కాయల ధరలకు రెక్కలు హైదరాబాద్‌,నవంబర్‌27(జనంసాక్షి): కార్తీక పౌర్ణమి కావడంతో దీపోత్సవాలకు ప్రధాన్యం పెరిగింది. అయితే ఉసిరి కాయలకు, ఉసిరి కొమ్మలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో కొమ్మ కనీసం …