వార్తలు

చరమాంకానికి తెలంగాణ ఎన్నికలు

పలుచోట్ల జాబితాలో పేరు లేదన్న విమర్శలు ఎన్నికల సమయంలో ఓటింగ్‌కు దూరంగా ఉద్యోగులు హైదరాబాద్‌,నవంబర్‌27  ( జనం సాక్షి ) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చరమాంకానికి చేరుకున్నాయి. …

పరీక్షలు నిర్వహించలేని ప్రభుత్వం ఎందుకు

నిరుద్యోగులను మోసం చేసవారిపై చర్యలు ఉండవా నాయకులకు సవాల్‌ విసురుతున్న బర్రెలక్క ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో గుబులు కొల్లాపూర్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) ఈసారి ఎన్నికల్లో …

తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌

అగ్రనేతల ప్రచారంతో కార్యకర్తల్లో ఉత్సాహం నిరుద్యోగులు, యువత లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రచారం హైదరాబాద్‌,నవంబర్‌27 ( జనం సాక్షి ) : తెలంగాణ కాంగ్రెస్‌లో నయా జోష్‌ నెలకొంది. …

“‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా””?

“‘తెలంగాణలో కొత్త ప్రభుత్వం వత్తం(ది)దా”?   సిద్దిపేట కొత్త బస్టాండ్ లో హుస్నాబాద్, హన్మకొండ పల్లెవెలుగు బస్సెక్కాను. పాత బస్టాండ్  నుండే పబ్లిక్ ఫుల్ గా  ఎక్కి నిలబడ్డారు.చుట్టపు …

అభివృద్ధికి పట్టం కడుదాం -గండ్ర ప్రియాంక రెడ్డి

చిట్యాల నవంబర్ 26(జనంసాక్షి) భూపాలపల్లి లో గులాబీ జండా ఎగరవేసి, నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని మరోమారు …

సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం-బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కీర్తిరెడ్డి

చిట్యాల నవంబర్ 26 (జనంసాక్షి) సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసేందుకు వస్తున్న మీఆడబిడ్డ గా ఆశీర్వదించి, అధిక మెజార్టీతో …

న్యుమోనియా కేసుల వ్యాప్తి

` రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు న్యూఢల్లీి (జనంసాక్షి): చైనాలో న్యుమోనియా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలని …

ఖమ్మం పెద్దతండ వద్ద ప్రియాంక గాంధీ.

ఖమ్మం.తిరుమలాయపాలెం. నవంబరర్ 25. జనం సాక్షి. మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా,కేసీఆర్ కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయి, మీకు ఉద్యోగాలు రావాలంటె బిఆర్ …

“రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే”   ప్రచార సభలో మాట్లాడుతున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తూముల భుజంగ రావు

పెన్ పహాడ్ నవంబర్ 25  (జనం సాక్షి ) : రైతులకు ఏకకాలంలో  రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీయే అని  మాజీ మార్కెట్ చైర్మన్ తూముల భుజంగరావు …

పేదల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీ. – టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి.

బెల్లంపల్లి, నవంబర్ 24, (జనంసాక్షి ) పేదల శ్రేయస్సు కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి అన్నారు. …