వార్తలు

కోరం లేక మండల సర్వ సభ్య సమావేశం వాయిదా

వేమనపల్లి,నవంబర్ 24,(జనంసాక్షి) వేమనపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం మండల ప్రజా ప్రతినిధులు రాకపోవడంతో కోరం లేని …

బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

భువనగిరి జనం సాక్షి:– యాదాద్రి జిల్లా బోనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్స్ తెలంగాణ ఉద్యమకారుడు మట్టా సైదులు …

మోత్కూర్ లోజోరుగా ప్రచార హోరు,

దోమ నవంబర్ 23(జనం సాక్షి) ఎన్నికలకు మరో వారం రోజుల గడువు ఉండడం తొ దోమ మండలం లో ఏం ఎల్ ఎ అభ్యర్థి కొప్పుల మహేష్ …

ఇంటింటా కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి కోసం ప్రచారం….

భువనగిరి (జనం సాక్షి):- భువనగిరి పట్టణంలోని బొమ్మాయిపల్లిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టమల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం11వ వార్డులో విస్తృత మహిళలతో …

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

భువనగిరి (జనం సాక్షి);- భువనగిరి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ తోనే బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి జరుగుతుందని బిఆర్ఎస్ …

కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలిపించాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం.. 6 గ్యారంటీలతో జోరందుకున్న కాంగ్రెస్ ప్రచారం

భువనగిరి జనం సాక్షి;– భువనగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ …

టిఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ల్ లో చేరికలు…

భువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణంలోని స్థానిక 31వ వార్డుకు చెందినబానోతు లక్ష్మీబాయి 50 మంది కార్యకర్తలతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ …

బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్న ప్రజాప్రతినిధులు.

బెల్లంపల్లి, నవంబర్ 24, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి షాక్ ఇస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణానికి …

కాంగ్రెసులో చేరిన రంగసాయిపేట గౌడ కులస్తులు

వరంగల్ ఈస్ట్, నవంబర్ 24 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేటకు చెందిన గౌడ కులస్తులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ తూర్పు …

డోర్నకల్ మాజీ సర్పంచ్ లావణ్య బీఆర్ఎస్ కు రాజీనామా -అనుచరులతో కాంగ్రెస్ గూటికి లావణ్య శ్రీనివాస్

మహబూబాబాద్ బ్యూరో-నవంబర్24(జనంసాక్షి) డోర్నకల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే సొంత డబ్బులతో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన నిధులు ఆపి ఇబ్బందులకు గురి చేస్తుంటే అధికారుల …