వార్తలు

మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి గ్రంథాలయాల వారోత్సవాలు

ధర్మపురి (జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బిసి రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల(మెన్), ధర్మపురి లో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు …

కరీంనగర్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా తీన్మార్ మల్లన్నకు మాట్లాడే నైతిక హక్కు లేదు జడ్పీ చైర్మన్  సుధీర్ కుమార్

ఎల్కతుర్తి,నవంబర్ 20(జనంసాక్షి)ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బి ఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ …

సర్వేలన్నీ శ్రీనివాస్ గౌడ్ కే అనుకూలం బిజెపి నాయకులు పాలకూరి రవి గౌడ్

నల్గొండటౌన్, నవంబర్ 20(జనంసాక్షి) నల్గొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరు దశాబ్దాల ఆశా కిరణం మాదగాని శ్రీనివాస్ గౌడ్ …

బీఆర్ఎస్ అత్యంత అవినీతి పార్టీ అమిత్ షా

-టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శివారెడ్డి -తెలంగాణలోని ప్రవళిక రహమత్ల ఆత్మహత్యలకు కారణమైన బీఆర్ఎస్ పార్టీ -పేపర్ లీక్, మిషన్ భగీరథ …

ప్రభుత్వం రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలి

మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికల్లో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి కొంతమందికే చేశారని మంథని మండలం …

ప్రభుత్వ వైఫల్యం వల్లే నేతన్నల ఆత్మహత్యలు

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 18. (జనంసాక్షి). రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి …

ముధోల్ లో రామరాజ్యం కావాలంటే కాషాయ జెండా ఎగరాల్సిందే..!రామన్న ను గెలిపించండి , జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్

భైంసా రూరల్ నవంబర్ 18 జనం సాక్షి -గెలిచాక భైంసా నీ మహిష చేస్తా..! -ముధోల్ తాలుకాని దత్తత తీసుకుంటా..! -బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎం.పి బండి …

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు.

దౌల్తాబాద్ నవంబర్ 18(జనం సాక్షి )దౌల్తాబాద్ మండల కేంద్రనికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రహీముద్దీన్ …

ప్రచార కమిటీ కన్వీనర్ గా ఎమ్మెస్ రెడ్డి

మంథని, (జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణ భీఆర్ఎస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా మందల సత్యనారాయణ రెడ్డి ని నియమిస్తూ మంథని …

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తున్న శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

మంథని, (జనంసాక్షి) : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ దుద్దుల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొంద పరిచినందుకు మంథని …