వార్తలు

ప్రచార రథంపై పడిపోయిన కవిత

జగిత్యాల : రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ కవిత సొమ్మసిల్లి పడిపోయారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా స్వల్ప అస్వస్థతకు గురైన ఆమె.. ప్రచార రథంపై అలాగే …

ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యం

బచ్చన్నపేట నవంబర్ 17 ( జనం సాక్షి) దేశంలో కానీ. రాష్ట్రంలో కానీ ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాలంటే అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని జనగామ …

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి..

` కేంద్రానికి సీఎం నితీష్‌ హెచ్చరిక పాట్నా(జనంసాక్షి): కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక …

ఇంకా సొరంగంలోనే కార్మికులు..

` 120 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు ` కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన డెహ్రాడూన్‌(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు …

ఇజ్రాయెల్‌` హమాస్‌ యుద్ధంలో పౌరుల మృతి భాధాకరం ` మోదీ

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో …

నిరుద్యోగ సమస్య పోవాలంటే బిజెపికే సాధ్యం

వేములవాడ గ్రామీణం, నవంబర్ 17 (జనంసాక్షి): రాష్ట్రంలో యువత ఉపాధి లేక మత్తుకు బానిస అయ్యారని, నిరుద్యోగ సమస్య తీరాలంటే బిజెపికే సాధ్యమని వేములవాడ నియోజకవర్గ బిజెపి …

భైంసా పట్టణంలోని ఖాజి గల్లీలోని పోలీసులు నిర్బంధ తనిఖీలు

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షినిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఖాజీ గల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జాము నుండే కాలనీలోని ఇళ్లకు వెళ్లి …

బా.రా.స కి ప్రజలు బ్రహ్మరథం-ఎమ్మెల్యే సోదరుడు సూర్యంరెడ్డి.

భైంసా రూరల్ నవంబర్ 17జనం సాక్షి ఎటు చూసినా కెసిఆర్ సంక్షేమ పథకాలు, తాలూకాలో విట్టల్ రెడ్డి పాలనకి తాలూకా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బి.అర్.ఎస్ నాయకులు …

పాలేరు నియోజకవర్గం వర్గ. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

ఖమ్మం. తిరుమలాయపాలెం (నవంబర్ 17)జనం సాక్షి . తిరుమలాయపాలెం మండల ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ. తెలంగాణా రాష్ట్రంలో రెండు సార్లు …

కంటోన్మెంట్ బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్ కి మద్దతు ప్రకటించినతెలంగాణ టిడిపి

సికింద్రాబాద్ నవంబర్ 17 ( జనం సాక్షి ) కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలు నేపథ్యంలో రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని కంటోన్మెంట్ …