తెలంగాణ
హైకోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ జేఏసీ
హైదరాబాద్(జనంసాక్షి): ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు, బైండోవర్లు చేమడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో అడ్వకేట్ జేఏసీ పిటిషన్ వేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది.
సభాపతికి తెదేపా లేఖ
హైదరాబాద్ : ప్రతిపక్షాలను అగౌరవ పరుస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపతికి లేఖ రాసింది. గత మూడేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ 13 అంశాలను లేఖలో పేర్కొంది.