తెలంగాణ

చంద్రబాబుది శిఖండి పాత్ర : కేటీఆర్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీలో చంద్రబాబు శిఖండి పాత్ర పోషిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ బుధవారం హైదరాబాద్‌లో అభివర్ణించారు. తెలంగాణపై తీర్మాణం కోసం పట్టుబడుతుంటే బయ్యారం అంశాన్ని ఆయన తెరపైకి …

అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : తెరాస అధినేత కేసీఆర్‌ ఆస్తులపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వారంలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని …

తెరాస ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు …

చంద్రబాబుతో ఎమ్మెల్యే జేసి దివాకర్‌ రెడ్డి భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అసెంబ్లీని అధికార పక్షం నడిపించే రోజులు పోయాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జేసి దివాకర్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో …

సీబీఐ జేడీని కొనసాగించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ : సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ బదిలీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ జేడీ కొనసాగింపు …

ప్రజా సమస్యలపై పోరాటంలో టీడీపీ విఫలం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఉద్దేశించి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటంలో …

శాసనసభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

హైదరాబాద్‌ : శాసనసభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం …

ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి : తెరాస

హైదరాబాద్‌ : ఐకేపీ, 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. అర్హులైన సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించడంతోపాటు ఐకేపీ, 108 …

లక్ష్మీనారాయణ బదిలీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ కలెక్టర్‌గా లక్ష్మీనారాయణను కొనసాగించాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారణకు స్వీకరించింది. జేడీ లక్ష్మీనారాయణ బదిలీ అంశం హైకోర్టుకు వస్తుందా… రాదా అనే …

మరోసారి వాయిదా పడ్డ శాసనసభ

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతుంది. విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి అరగంటపాటు వాయిదాపడింది. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం …