పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదల
హైదరాబాద్,(జనంసాక్షి): పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 282 ను విడుదల చేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): పంచాయతీ రాజ్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 282 ను విడుదల చేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యం చెల్లింపునకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకుగాను జీవో నెం.136 ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
హైదరాబాద్,(జనంసాక్షి): టెక్ మహీంద్రా సంస్థతో మహీంద్రా సత్యం విలీనానికి రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్,(జనంసాక్షి): పదో తరగతి దూరవిద్య ఫలితాలు విడుదలయ్యాయి. 45. 70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్,(జనంసాక్షి): అరగంట వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న విపక్షాలు, విపక్షాలను ఆందోళన తగ్గించాలని విజ్ఞప్తి చేసిన స్పీకర్.