తెలంగాణ

పంచాయతీ రాజ్‌ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): పంచాయతీ రాజ్‌ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో నంబరు 282 ను విడుదల చేసింది.

కరువు భత్యం జీవో విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యం చెల్లింపునకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందుకుగాను జీవో నెం.136 ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

టెక్‌ మహీంద్రాలో మహీంద్రా సత్యం విలీనానికి ఆమోదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): టెక్‌ మహీంద్రా సంస్థతో మహీంద్రా సత్యం విలీనానికి రాష్ట్ర హైకోర్టు ఆమోదం తెలిపింది.

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణపై తీర్మానం చేయాలని తెరాస, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని తెదేపా సభ్యులు సభా …

కేయూ ఐకాస నేతల అరెస్టు

వరంగల్‌, (జనంసాక్షి): కూయూ ఐకాస నేతలను కాకతీయ వర్శిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14న చలో అసెంబ్లీ ఆందోళన నేపథ్యంలో ముందస్తుగా వీరిని అదుపులోకి …

పదో తరగతి దూరవిద్య ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి): పదో తరగతి దూరవిద్య ఫలితాలు విడుదలయ్యాయి. 45. 70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

దాసరి నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ

హైదరాబాద్‌,(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేపిన …

రెండోపారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అరగంట వాయిదా తర్వాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీ. ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న విపక్షాలు, విపక్షాలను ఆందోళన తగ్గించాలని విజ్ఞప్తి చేసిన స్పీకర్‌.

శాసనసభ మరోసారి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): విపక్షాల ఆందోళనల మధ్య శాసనసభ మరోసారి వాయిదా పడింది. వివిధ అంశాలపై విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగడంతో స్పీకర్‌ సభను అరగంటపాటు …

తెలంగాణ మంత్రులతో సమావేశమైన సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభలోని తన ఛాంబర్‌లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ మంత్రులతో సమావేశమయ్యారు. భేటీలో ఈ నెల 14 న టీజేఏసీ తలపెట్టబోయే చలో అసెంబ్లీపై మంత్రులతో సీఎం …