తెలంగాణ

గన్‌పార్క్‌ వద్ద ఆందోళన చేపట్టిన టీడీపీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): ప్రజా సమస్యలపై గన్‌పార్క్‌ వద్ద టీడీపీ ఆందోళన చేపట్టింది. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని …

వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ఏడాది బాలుడు

కీసర,(జనంసాక్షి): రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో దారుణం చోటుచేసుకుంది. హనుమాన్‌గనర్‌లో వేణు అనే ఏడాది బాలునిపై వీధికుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన అతన్ని తల్లిదండ్రులు …

శాసనసభ వ్యవహారాల సలహాసంఘం భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సభాపతి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం ప్రారంభంమైంది. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల పని దినాలు, ఎజెండాను ఈ సమావేశంలో …

కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న తెదేపా బృందం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏపీపీఎస్సీ అక్రమాలపై తెదేపా పోరును ఉధ్ధృతం చేసింది. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో కాపేపట్లో గవర్నర్‌ నరసింహన్‌ తెదేపా …

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శంకర్‌పల్లి హెచ్‌ఎండీఏ కార్యాలయంలో విద్యుత్‌ఘాతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు క్యాబిన్లలో ఫర్నిచర్‌ సహా పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది …

శాసన సభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం ప్రకటించింది.

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండో విడత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్యకు శాసనసభ సంతాపం తెలిపింది.

తెలంగాణ అంతటా రుతుపవనాలు

హైదరాబాద్‌: కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాల్లోను రుతుపవనాలు విస్తరించడానికి అనుకూల పరిస్థితులు …

కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తా

చింతస్వామి హైదరాబాద్‌ : తెరాస నుంచి తనను ఎందుకు తొలగించారో చెప్పాలని, లేనిపక్షంలో ఆదివారం కేసీఆర్‌ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని తెలంగాణ, ఇప్పుడు అకారణంగా …

మృత్యుంజయపై కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీకి నష్టం చేకూరుస్తున్న పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయపై చర్య తీసుకోవాలని కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్వక్షుడు బొత్సను కోరారు. …