తెలంగాణ

ఏపీలో కూడా కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయి:

వీహెచ్‌ హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ జోస్యం చెప్పారు. అవినీతిని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని …

బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో తగ్గిన విద్యుదుత్పత్తి

ఖమ్మం : బొగ్గు కొరత వల్ల కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ చేరుకున్న సిద్ధరామయ్య

హైదరాబాద్‌ : ఒక రోజు పర్యటన నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్‌ వచ్చారు. ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మంత్రి రఘువీరారెడ్డి, వీహెచ్‌లతో పాటు పలువురు అభిమానులు …

నేటితో ముగియనున్న తెదేపా సమీక్షలు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు తెదేపా నిర్వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల వారీ సమీక్షలు ముగింపు దశకు చేరుకున్నాయి. తొలి మూడు రోజులపాటు …

చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తున్న ఆస్తమా బాధితులు

హైదరాబాద్‌ : మృగశిరకారై సందర్భంగా ఆస్తమా బాధితులకు ఇచ్చే చేప మందు ప్రసాదం కోసం పలు రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలివస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి …

కిడ్నాప్‌ కేసులో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ : బచ్చురాజు కిడ్నాప్‌ కేసు విషయంలో కేపీహెచ్‌బీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్‌ కుమార్‌ సహా ముగ్గురు అనుచరులను అరెస్టు …

నైతిక విలువల శిక్షణ తరగతి గదుల్లోనే సాధ్యం

గవర్నర్‌ హైదరాబాద్‌ : సమాజంలో నైతిక విలువల శిక్షణ, అభివృద్ధి తరగతి గదుల్లోనే సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్‌ …

గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసు నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఈ బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు ఈ …

ఈడీ న్యాయప్రాధికార సంస్థ తీర్పుతో జగన్‌ అవినీతి సుస్పష్టం

తెదేపా నేత వర్ల రామయ్య హైదరాబాద్‌ : ఈడీ న్యాయప్రాధికార సంస్థ ఇచ్చిప తీర్పుతో జగన్‌ అవినీతి సుస్పష్టంగా తెలిసిందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. …

సోయా విత్తనాల కోసం రైతుల ఆందోళన

మెదక్‌ : సోయా విత్తనాల కోసం నారాయణఖేడ్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.