తెలంగాణ
బొగ్గు కొరతతో కేటీపీఎన్లో తగ్గిన విద్యుదుత్పత్తి
ఖమ్మం : బొగ్గు కొరత వల్ల కేటీపీఎస్లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
సోయా విత్తనాల కోసం రైతుల ఆందోళన
మెదక్ : సోయా విత్తనాల కోసం నారాయణఖేడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
తాజావార్తలు
- “బూతు మాస్టర్”పై స్పందించిన డిఈఓ
- అవినీతి తిమింగలం
- ఆశలు ఆవిరి..
- మరియా కొరీనాను వరించిన నోబెల్ శాంతి బహుమతి
- క్రిమిసంహారక మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
- మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..
- భారత్- యూకే సంబంధాల్లో కొత్తశక్తి
- సాహిత్యంలో ప్రముఖ హంగేరియన్ రచయితకు నోబెల్
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మరిన్ని వార్తలు