తెలంగాణ

నిలిచిపోయిన బొగ్గు రవాణా

వరంగల్‌, కోల్‌బెల్ట్‌ : భూపాలపల్లిలోని సింగరేణి వేబ్రిడ్జిలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బొగ్గు రవాణా నిలిచిపోయింది. గురువారం రాత్రి వీచిన గాలులతో విద్యుత్తు వైర్లు తెగిపడి వేబ్రిడ్జిని …

ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా

మహిళలపై వేధింపులు తగ్గడం లేదు కేంద్ర మంత్రి పురందేశ్వరి హైదరాబాద్‌ : మహిళలను దేవతలుగా పూజించే ఈ దేశంలోనే మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని కేంద్ర మంత్రి …

కూకట్‌పల్లిలో చిన్నారిపై యాసిడ్‌ దాడి

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్‌ దాడి జరిగింది. మద్యం మత్తులో చిన్నారిపై ఓ వ్యక్తి యాసిడ్‌ పోశాడు. ఈ ఘటనలో గాయాలపాలైన చిన్నారిని …

ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,(జనంసాక్షి):  ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. డిగ్రీ ఫలితాలను విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల్లో 48.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని …

మూడో రోజు చంద్రబాబు సమీక్ష

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ నియోజకవర్గాల తెదేపా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడోరోజు భేటీ అయ్యారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, నంద్యాల, కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గాల …

కోర్టుకు చేరుకున్న దాల్మియా నిందితులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): దాల్మియా ఛార్టీషీట్‌లోని నిందితులంతా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి జారీ చేసిన ఆదేశాల మేరకు జగన్‌ అక్రమాస్తుల కేసులు నిందితులంతా నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు చేరుకున్నారు. ఈ …

చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:

కోదండరాం మెయినాబాద్‌ : శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టాలంటూ రాజకీయ ఐకాస ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బస్సు యాత్ర ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం సాధించే …

దాల్మియా ఛార్జిషీటుపై విచారణ 21కి వాయిదా

హైదరాబాద్‌ : దాల్మియా ఛార్జిషీటుపై తదుపరి విచారణను సీబీఐ కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.

సబిత, ధర్నాన జ్యుడీషియల్‌ కస్టడీ కోసం కోర్టులో సీబీఐ

మెమో హైదరాబాద్‌ : మాజీ మంత్రలు సబిత, ధర్మానకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని సీబీఐ మెమో దాఖలు చేసింది. కేసు నుంచి బయటపడతామని సబిత, ధర్మాన మీడియాతో …

భద్రాచలం రామాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

భద్రాచలం : ఖమ్మం జల్లా భద్రాచలం రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు పూర్తికావస్తుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. స్వామివారి నిత్య …