తెలంగాణ

ఏపీపీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలి

బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్‌) : ఏపీపీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్‌ వద్ద ప్రభుత్వ దిష్టి బొమ్మను శనివారం …

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

నాంపల్లి (హైదరాబాద్‌): మృగశిర కార్తిని పురస్కరించుకొని బత్తిని సోదరులు ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్‌, ఆయన కూతురు …

ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగిస్తున్న వ్యక్తుల అరెస్టు

నల్గొండ : మిర్యాలగూడెంలో ఐఎస్‌జేసీ వైశ్యా ఇన్సూరెన్స్‌ పేరుతో మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని బాధితులు శనివారం నిర్భంధించారు. తాము చెల్లించిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలని బాధితులు ఆందోళన …

దీర్ఘకాలిక సమస్యల సాధన కోసమే ఏజెంట్ల సమాఖ్య

హైదరాబాద్‌ : దీర్ఘకాలిక సమస్యల సాధన కోసం సాధారణ బీమా సంస్థల ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భవించింది. భారత దేశంలో ఇప్పుడున్న వాటితో పాటు భవిష్యత్తులో ఏర్పడే వివిధ …

చలో అసెంబ్లీ గోడ పత్రికల ఆవిష్కరణ

హైదరాబాద్‌ : ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు పెట్టినా ఈ నెల 14న చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్‌ …

రాష్ట్రంలో అవినీతికి కేంద్రం, సోనియా

బాధ్యత వహించాలి తెదేపా నేత తుమ్మల హైదరాబాద్‌ : రాష్ట్రంలో అవినీతికి కేంద్ర ప్రభుత్వం, సోనియా బాధ్యత వహించాలని తెదేపా నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అవినీతి …

చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి: ఈటెల

హైదరాబాద్‌ : ఈ నెల 14న జరిగే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెరాస నేత ఈటెల రాజేందర్‌ పిలుపునిచ్చారు. తెరాస భవన్‌లో ఆయన మీడియాతో …

ఏరోబిక్‌ సెంటర్‌లో పొన్నాల

హన్మకొండ : ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఏరోబిక్‌ సెంటర్‌లో హల్‌చల్‌ చేశారు. హన్మకొండ నక్కలగుట్ట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన నటశివ ఏరోబిక్‌ సెంటర్‌ను ప్రారంభించిన …

బదిలీకి సంబంధించి ఉత్తర్వులు అందలేదు:

సీబీఐ జేడీ హైదరాబాద్‌ : బదిలీకి సంబంధించి ఇప్పటివరకు తనకు ఉత్తర్వులు అందలేదని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. మహారాష్ట్రలో తనకు పోస్టింగ్‌ ఇచ్చినట్లు ఉత్తర్వులు అందలేదని …

కర్ణాటక ముఖ్యమంత్రికి బీసీ సంఘాల సన్మానం

హైదరాబాద్‌ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధమయ్యను బీసీ సంఘాలు ఘనంగా సన్మానించాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు అధ్య్షతన రవీంద్రభారతిలో ఆంధ్రప్రదేశ్‌ బలహీన వర్గాల ఆధ్వర్యంలో …