తెలంగాణ

వైయస్‌ జగన్‌ పార్టీలోకి న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ ఆదివారం చేరారు. నర్సంపేట టిక్కెట్‌ ఆశించి తాను  పార్టీలో చేరడం లేదని రాణీ రుద్రమ ఈ …

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …

ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధం : వెంకయ్య

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఎంఐఎం రాజకీయపార్టీ కాదని, దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని ఆయన …

తెలంగాణ సాధన కోసం దేనికైనా రెడీ : మంత్రి బసవరాజు సారయ్య

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం  దేనికైనా రెడీ అని మంత్రి బసవరాజు సారయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి పోరాటం చేయాల్సిన …

పాతబస్తీలో కొనసాగుతున్న 144 సెక్షన్‌

హైదరాబాద్‌: అల్లర్ల నేపథ్యంలో పాతబస్తీలోని ఆరు పోలీసు స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. భారీగా అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బస్తీలో నిఘా …

కొనసాగుతున్న మావోయిస్టుల బంద్‌

వరంగల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానలకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్‌ రెండో రోజు కొనసాగతోంది. బంద్‌ను విపలం చేసేందుకు పోలీసు …

మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయానికి నిప్పు

మహబూబ్‌నగర్‌: జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి ఈ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్‌ దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది …

నేడు డైట్‌సెట్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌: డీఈడీ కౌన్సెలింగ్‌ తేదీలు, ఏర్పాట్లు, కళాశాలల అనుమతులపై చర్చించేందుకు డైట్‌ సెట్‌ కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ నెల 26 లేదా 27న డైట్‌సెట్‌ …

కేటీపీపీలో నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌: చేల్పూరులోని కాకతీయ ధర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెల్తింది. ప్రాజెక్ట్‌లోని బాయిలర్‌ ట్యూబ్‌ లీకేజీ కారణంగా 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. …

కోర్టుకు హాజరైన ‘ గాలి ‘ బెయిల్‌ నిందితులు : విచారణ వాయిదా

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కేసు నిందితులు ఈ రోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. పట్టాభి  రామరావు, చలపతిరావు, సోమశేఖర్‌రెడ్డి యాదగిరి. రవిచంద్ర, దశరథవరామిరెడ్డిలు ఎసీబీ కోర్టుకు …