తెలంగాణ
రాజీవ్ గృహకల్ప లబ్ధిదారుల ధర్నా
రంగారెడ్డి, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జగద్గిరి గుట్టు, రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు.
శిక్షణ తరగతుల నిర్వహణపై కేసీఆర్ చర్చ
హైదారాబాద్, జనంసాక్షి: టీఆర్ఎస్ కార్యకర్తల శికక్షణ తరగతుల నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. శిక్షణాతరగతుల నిర్వహణ. విధివిధానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం
తాజావార్తలు
- 42 % బీసీ రిజర్వేషన్కు సుప్రీంకోర్టులో ఊరట
- సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం
- మెడిసిన్లో ముగ్గురికి నోబెల్
- బీహార్లో మోగిన ఎన్నికల నగారా
- మరో గాడ్సే..
- కొండచరియలు విరిగిపడి..
- ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్ ఫొటోలు
- బీహార్లో నూతన తేజస్వం..
- దేశీయంగా ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ
- దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు
- మరిన్ని వార్తలు