తెలంగాణ

తెలంగాణ కోసం మరో బలిదానం

ఆదిలిబాద్‌, జనంసాక్షి: జిల్లాలోని మందమర్రి మండలం కూర్మపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మల్లేష్‌ తెలంగాణ ఏర్పాటులో జాప్యంను నిరసిస్తూ ఆత్మబలిదానం చేసుకున్నాడు తెలంగాణ కోసం తన …

రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారుల ధర్నా

రంగారెడ్డి, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద జగద్గిరి గుట్టు, రాజీవ్‌ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్ధిదారులు  డిమాండ్‌ చేశారు.

శిక్షణ తరగతుల నిర్వహణపై కేసీఆర్‌ చర్చ

హైదారాబాద్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ కార్యకర్తల శికక్షణ తరగతుల నిర్వహణపై ముఖ్య వక్తలుగా వెళ్లనున్న నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. శిక్షణాతరగతుల నిర్వహణ. విధివిధానాలపై చర్చిస్తున్నట్లు సమాచారం

మందుగుండు సామాగ్రి స్వాధీనం

ఖమ్మం జిల్లాలోని దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి నుంచి పోలీసులు 70 డిటోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు …

బయ్యారం గనులను పరిశీలించిన తెదేపా నేతలు

బయ్యారం, జనంసాక్షి: తెదేపా నేతలు బయ్యారం ఇనుప రాయి గనులను పరిశీలించారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో మహా ధర్నా కర్యాక్రమం అనంతరం ఈ గనులను పరిశీలించారు. తెదేపా …

ఇంటి ఆవరణలో మందగుండు సామాగ్రి స్వాధీనం

ఆశ్వారావుపేట, ఖమ్మం : దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో పోలీసులు మంగళవారం 70 డినోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, …

అంధుల పాఠశాలలో జాతీయస్థాయి చెస్‌ పోటీలు ప్రారంభించిన డీజీపీ రాజీవ్‌ త్రివేది

హైదరాబాద్‌, జనంసాక్షి: బేగంపేటలోని దేవ్‌నార్‌ అంధుల పాఠశాలలో జాతీయస్థాయి అంధుళ చెస్‌ పోటీలు ఈ రోజు ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 …

కళంకిత మంత్రులను తొలగించాలి: శంకర్రావు

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్రంలో మాదిరే రాష్ట్రంలోనూ అవినీతి  మంత్రులపై తీసుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ చేశారు. కళంకిత మంత్రులను కేబినెట్‌ నుంచి తొలగించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ …

22న కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్ధాయి సదస్సు :బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్టీ నిర్మాణం, భవిష్యత్‌ ఎన్నికలు లక్ష్యంగా ఈ నెల 22న విస్తృతస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ సదస్సులో …

వైఎస్‌ కుటుంబం వెంటే ఉంటాం: కొండా సురేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ కుటుంబం నుంచి విడిపోయే ప్రసక్తిలేదని కొండా సురేఖ చెప్పారు. కొండా మురళీ, సురేఖ దంపతులు జైలులో జగన్‌ను కలిపిన అనంతరం ఆమె విలేకరులతో …