తెలంగాణ

తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ విచారణ

హైదరాబాద్‌, జనంసాక్షి: అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. టీడీఎల్పీ విప్‌ …

సిగ్నలింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం

వరంగల్‌, జనంసాక్షి: కాజీపేట రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్‌ వ్యవస్ధలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రైల్వేస్టేషన్‌లో …

ఆసిఫ్‌నగర్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: అసిఫ్‌ ఏసిపి  కార్యాలయం ముందు యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ కుమారుడితో ఉన్న ప్రేమ వ్యవహారం విషయంలో ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు …

17న పదవ తరగతి ఫలితాల విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈనెల 17న పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలవుతాయి. ఆరోజు ఉదయం 11గంటలకు మంత్రి పాన్ధసారథి ఫలితాలను విడుదల చేస్తారు.

కశపల్లిలో యువకుడి ఆత్మహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మందమర్రి మండలం కేశపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌, జనంసాక్షి: కోహీర్‌ మండలం కావేలి వద్ద ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. …

జాతీయ రహదారిపై రాస్తారోకో

వాజేడు (ఖమ్మం): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా నిర్మించిన మరుగు దొడ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ లబ్దిదారులు జాతీయ రహదారిపై జగన్నాథపురం వద్ద రాస్తారోకో …

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు

వరంగల్‌, జనంసాక్షి: హన్మకొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. హన్మకొండ కూడలిలో నిబంధనలు ఉల్లగించి నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశారు. …

బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టిన తెదేపా నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెదేపా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టారు. అసెంబ్లీ నుంచి వీరు బస్సు యాత్రగా బయ్యారానికి చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టనున్నారు. …

కోల్‌ గేట్‌ పై దాసరిని విచారించిన సీబీఐ

హైదరాబాద్‌, జనంసాక్షి: యావత్‌ దేశాన్ని ఓ కుదుపుతున్న బొగ్గు కుంభకోణం కేసులో సినీ దర్శక, నిర్మాత మాజీ కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు …